Centre

  • Home
  • Russia Ukraine War : రష్యా సైన్యంలో 16మంది భారతీయులు గల్లంతు

Centre

Russia Ukraine War : రష్యా సైన్యంలో 16మంది భారతీయులు గల్లంతు

Jan 17,2025 | 20:33

మాస్కో : రష్యా సైన్యంలో పనిచేస్తును 16మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు రష్యా తెలియచేసిందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఇప్పటివరకు రష్యా మిలటరీలో పనిచేస్తున్న…

Kuki-Zo MLAs : కేంద్రం నివేదిక అసత్యం, కోర్టును తప్పుదోవ పట్టించేది

Nov 11,2024 | 13:30

ఇంఫాల్‌ : మణిపూర్‌ అల్లర్లపై కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక పూర్తిగా అసత్యమని పది మంది కుకీ ఎమ్మెల్యేలు ఆదివారం పేర్కొన్నారు. ఈ నివేదిక కోర్టును తప్పుదోపపట్టించడమేనని…

వక్ఫ్‌ జెపిసి చైర్మన్‌ ఏకపక్ష నిర్ణయాలు

Nov 5,2024 | 23:34

స్పీకర్‌తో భేటీలో ప్రతిపక్ష సభ్యుల ఫిర్యాదు న్యూఢిల్లీ : వక్ప్‌ బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్‌, బిజెపి ఎంపి జగదాంబికా పాల్‌…

Supreme Court : ఉచితాలపై కేంద్రానికి నోటీసులు

Oct 15,2024 | 23:27

న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి నోటీసులిచ్చింది. బెంగళూరు వాసి శశాంక్‌ జె.శ్రీధరా దాఖలు చేసిన తాజా…

డాక్టర్‌ హత్యాచారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి : ఆశావర్కర్స్‌ యూనియన్‌

Aug 18,2024 | 13:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డాక్టర్‌ మౌమిత హత్యాచారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించాలని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి అన్నారు.…

Kolkata doctor : ఆందోళనలపై రెండు గంటలకొకసారి నివేదికను సమర్పించండి : కేంద్రం

Aug 18,2024 | 12:49

న్యూఢిల్లీ :   కోల్‌కతా పిజి ట్రైనీ వైద్యురాలి అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది మరియు ఇతరులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో…

Strike – వైద్యుల భద్రతకు కమిటీ ఏర్పాటు చేస్తాం.. సమ్మె విరమించండి : కేంద్రం

Aug 17,2024 | 15:05

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వైద్యులు వెంటనే సమ్మెలను విరమించాలని, వారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. కోల్‌కతాలోని వైద్య…

Wayanad : నష్టపోయిన ప్రజలకు కేంద్రం పూర్తి సహకారం అందించాలి : రాహుల్‌గాంధీ

Jul 30,2024 | 16:32

న్యూఢిల్లీ : కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 80 మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో పర్యావరణపరంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని…

నీట్‌ అవకతవకలపై కేంద్రం, ఎన్‌టిఎకు సుప్రీం నోటీసులు

Jun 14,2024 | 23:46

సత్వరమే సిబిఐ దర్యాప్తునకు ఆదేశించండి: పిటిషనర్ల అభ్యర్థన వచ్చేనెల 8న విచారణ న్యూఢిల్లీ : నీట్‌ పరీక్షలో అవకతవకలపై రిటైర్డ్‌ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి చేతకానీ…