ఏపీ ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు
ప్రజాశక్తి-అమరావతి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గురువారం ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్…
ప్రజాశక్తి-అమరావతి: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి గురువారం ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిఎస్పిహెచ్సిఎల్) ఛైర్మన్గా మాజీ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్గా గోనుగుంట్ల కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని గ్రంథాలయ పరిషత్ కార్యాలయంలో సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలోని…
ప్రజాశక్తి – చాపాడు (కడప) : మైదుకూరు కేసీ కెనాల్ కార్యాలయం నందు మంగళవారం డిస్ట్రిబ్యూటరీ కమిటీ 12 కు ఎన్నికల అధికారి శేషుబాబు ఎన్నిక నిర్వహించారు.డిస్ట్రిబ్యూటరీ…
ప్రజాశక్తి – చాపాడు (కడప) : మైదుకూరు కేసీ కెనాల్ కార్యాలయం నందు మంగళవారం డిస్ట్రిబ్యూటరీ కమిటీ 13 కు ఎన్నికల అధికారి రామస్వామి శివకుమార్ ఎన్నిక…
స్టేజ్ కూలి పలువురికి గాయాలు ప్రజాశక్తి-కాకినాడ రూరల్ : ఇటీవల నామినేటెడ్ పదవుల్లో భాగంగా కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటి (కుడా) చైర్మన్గా నియమితులైన తుమ్మల రామస్వామి…
తెలంగాణ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం తెలంగాణ ప్రభుత్వం నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 2న…
ప్రధాని, రాష్ట్రపతి సంతాపం న్యూఢిల్లీ : ప్రముఖ రచయిత, ఆర్థిక వేత్త, ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవ్రాయ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిని పెంచుకోవడానికి ఇదే సరైన సమయమని సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్…