Champions Trophy

  • Home
  • Champions Trophy: జట్టులో ఐదుగురు భారతీయులకు చోటు

Champions Trophy

Champions Trophy: జట్టులో ఐదుగురు భారతీయులకు చోటు

Mar 10,2025 | 21:40

దుబాయ్: ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన జట్టును అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) ప్రకటించింది. ఈ జట్టులో టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ సహా ఆరుగురు…

Champions Trophy: ఫకర్‌ జమాన్‌ ఔట్‌..

Feb 20,2025 | 22:55

కరాచీ: ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్తాన్‌ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌, ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీకి దూరమయ్యాడు.…

Champions Trophy : నేటినుంచి ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం

Feb 19,2025 | 07:43

తొలి పోరులో గెలుపెవరిదో..? కరాచీ: ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-8లో ఉన్న ఎనిమిది జట్ల మధ్య జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీ నేటినుంచి ప్రారంభం కానుంది. ఆతిథ్య పాకిస్తాన్‌జట్టు…

Champions Trophy : నలుగురు ఆల్‌రౌండర్లతో టీమిండియా..

Feb 18,2025 | 17:26

రేపటినుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ లాహోర్‌: 9వ ఛాంపియన్స్‌ ట్రోఫీ పాకిస్తాన్‌ వేదికగా 19నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్‌, రావల్పిండి వేదికలుగా మ్యాచ్‌లు జరగనుండగా.. భారత్‌…

Bumrah – వెన్ను గాయంతో స్టార్‌ పేసర్‌ బుమ్రా – ఛాంపియన్స్‌ ట్రోఫీ లో ఆడతారా ?

Jan 8,2025 | 12:44

క్రీడలు : ఫిబ్రవరి నెల 19వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ రెడీ…

హంపి ఇంపైన విజయం

Dec 31,2024 | 04:45

ర్యాపిడ్‌ చెస్‌ మహిళా విభాగంలో విశ్వ కిరీటం సాధించిన కోనేరు హంపికి అభినందనలు. ఇది మామూలు విజయం కాదు. ఇంపైన విజయం. ఎందుకంటే ఆమే చెప్పినట్టు 37…

ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ వచ్చేసింది

Dec 25,2024 | 01:06

 ఫిబ్రవరి 23న భారత్‌ × పాక్‌ మ్యాచ్‌  ఎనిమిది జట్లు, 15 మ్యాచ్‌లు లాహోర్‌: క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ షెడ్యూల్‌ విడుదలైంది.…

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫార్మాట్‌లో మార్పులు?

Dec 13,2024 | 00:45

లాహోర్‌: పాకిస్తాన్‌ వేదికగా జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీపై ఇంకా అనిశ్చితి వీడలేదు. పాకిస్తాన్‌కు వెళ్లేందుకు బిసిసిఐ విముఖత చూపుతుండగా.. టోర్నీని హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించే విషయంపై పాకిస్తాన్‌…

Champions Trophy: పిసిబి నిర్ణయాన్ని తప్పుబట్టిన షోయబ్‌ అక్తర్‌

Dec 2,2024 | 22:11

ఇస్లామాబాద్‌ : భవిష్యత్‌లో భారత్‌లో నిర్వహించే ఐసిసి టోర్నీలకు వెళ్లకూడదన్న పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయాన్ని ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ వ్యతిరేకించారు. వచ్చే…