Changes

  • Home
  • విద్యారంగంలో మార్పులు చేపట్టాలి : ఎమ్మెల్యే మురళీమోహన్‌

Changes

విద్యారంగంలో మార్పులు చేపట్టాలి : ఎమ్మెల్యే మురళీమోహన్‌

Dec 7,2024 | 16:57

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : విద్యారంగంలో మార్పులు చేపట్టాలని పూతలపట్టు శాసనసభ్యులు డా కలికిరి మురళీమోహన్‌ అన్నారు శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు బడివైపు…

మార్పులు చేయాలి : సిఐటియు రాష్ట్ర కమిటి

Nov 12,2024 | 01:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటి డిమాండ్‌ చేసింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

బీమా రంగంలో కార్పొరేట్‌ అనుకూల మార్పులు

Oct 22,2024 | 05:16

దేశంలోని పౌరులందరికీ 2047 నాటికి ఇన్సూరెన్స్‌ అందించడమే లక్ష్యమని మాస్టర్‌ సర్కులర్‌ (12.6.2024) విడుదల సందర్భంగా ‘ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (ఐ.ఆర్‌.డి.ఎ.ఐ)…

ఇసుక విధానంలో మార్పులు

Oct 18,2024 | 23:59

స్థానిక అవసరాలకు ట్రాక్టర్లలో ఉచితం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇసుక విధానంలో రాష్ట్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. ఇసుకరీచ్‌ల నుంచి స్ధానిక అవసరాలకు…

గతిశక్తితో విప్లవాత్మక మార్పులు : మోడీ

Oct 13,2024 | 23:37

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి గతిశక్తి ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోడీ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. మౌలిక సదుపాయాలలో విప్ల వాత్మక మార్పు తీసుకు…

విద్యా వ్యవస్థలో మార్పుల కోసం తపించిన యోధ

Sep 15,2024 | 17:10

జెఎన్‌యులో అందరూ స్నేహితులే  ఏ స్థాయికి చేరినా సహచరులను మరువని ఏచూరి న్యూఢిల్లీ : విద్యా వ్యవస్థలో సామాజిక మార్పునకు విద్యార్థి నేతగానూ, ఆ తర్వాత సిపిఎం…

విద్యావిధానంలో మార్పులు అవసరం

Aug 17,2024 | 23:05

సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు పి సతీష్‌ ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించి,…

సచివాలయ వ్యవస్థలో మార్పులు స్వాగతిస్తాం

Aug 11,2024 | 21:55

సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి వి లక్ష్మీనారాయణ ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ :వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పును స్వాగతిస్తున్నామని సచివాలయ ఉద్యోగుల…

TET: అక్టోబరు 3 నుంచి టెట్‌ – కొత్త షెడ్యూల్‌ విడుదల

Jul 9,2024 | 00:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) అక్టోబరు 3 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్‌ నిర్వహించేందుకు తొలుత…