Chittoor

  • Home
  • ఎట్టబ్బ ఈ రోడ్డు దాటేది…!

Chittoor

ఎట్టబ్బ ఈ రోడ్డు దాటేది…!

Jan 16,2025 | 15:35

ప్రజాశక్తి – వెదురుకుప్పం ( చిత్తూరు జిల్లా) : గత సంవత్సరం డిసెంబర్ నెలలో కురిసిన వానలకు రోడ్లు పాడైపోయాయి. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా గంగాధర…

వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించాలి

Jan 7,2025 | 16:09

ప్రజాశక్తి – చిత్తూరు : విభజన చట్టంలో భాగంగా కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నిర్వహించి, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, విభజన చట్టంలో ఉన్న…

ప్రపంచంలో అత్యుత్తమ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 

Dec 23,2024 | 15:24

ప్రజాశక్తి – (తిరుపతి) క్యాంపస్ : ప్రపంచంలో అత్యుత్తమ గణిత మేధావులలో ప్రఖ్యాతమైన, ప్రసిద్ధిగాంచిన భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అని ఎస్వియు ఇన్చార్జి విసి…

జాతీయ రైతు దినోత్సవం : రైతు సంఘాల ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

Dec 23,2024 | 15:16

ప్రజాశక్తి – పలమనేరు :జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఈరోజు సోమవారం ఉదయం 11 గంటలకు దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగ సమస్యలపైన జాతీయ రైతు సంఘాల…

గుండెపోటుతో మరణించిన హెచ్ కానిస్టేబుల్ చలపతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎస్పీ

Nov 29,2024 | 18:18

ప్రజాశక్తి – బైరెడ్డిపల్లి : బైరెడ్డిపల్లిపోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ, 29-09-2024 వ తేదిన అనారోగ్యంతో హెచ్ సి 300 ఇ.టి.వి. చలపతి మరణించారు. ఆయన…

ప్రజల సమస్యల పరిష్కారం కొరకు జిల్లా సిపిఎం నాయకురాలు భువనేశ్వరి అధికారులకు వినతి

Nov 15,2024 | 17:47

ప్రజాశక్తి  – బైరెడ్డిపల్లి (చిత్తూరు) : ప్రజల సమస్యల పరిష్కారంకొరకు మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సిపిఎం జిల్లా నాయకురాలు భువనేశ్వరి సమర్పించారు.  ఈ సందర్భంగా …

గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి సర్పంచులదే బాధ్యత

Nov 15,2024 | 17:40

జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ప్రజాశక్తి – వి.కోట (చిత్తూరు) : గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి బాధ్యత సర్పంచ్ ల పైనే ఉందని జిల్లా పరిషత్ చైర్మన్…

అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా కుమార్

Nov 14,2024 | 18:00

ప్రజాశక్తి – గుడిపాల: గుడిపాల ఎంపీడీవో కార్యాలయ ఏవో గా కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.ప్రస్తుతం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్న ఈయనకు పదోన్నతి లభించడంతో…

గ్రంధాలయాలు పుస్తక భాండాగారాలు

Nov 14,2024 | 17:57

గ్రంథాలయ వారోత్సవాల్లో వక్తలు వెల్లడి ప్రజాశక్తి – వి కోట (చిత్తూరు) : గ్రంథాలయాలు నేటితరం యువతకు పుస్తకభాండాగారాలని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వక్తలు…