ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు? – సిఎం జగన్కు చంద్రబాబు ప్రశ్న
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో మద్యపానంపై నిషేదం విధించకుండా ఓట్లు ఎలా అడుగుతారని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో మద్యపానంపై నిషేదం విధించకుండా ఓట్లు ఎలా అడుగుతారని వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ…
ఢిల్లీ : ఇప్పటి వరకు జరిగిన రెండు దశల లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కనుమరుగైందని, తదుపరి విడతల్లో మరింత దిగజారుతుందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్…
ప్రధాని నుంచి ఆ మాటలు ఊహించలేదు ఆ పదవికి అనర్హుడు చర్యలు చేపట్టడంలో ఇసి విఫలం సిపిఎం నేత బృందాకరత్ తిరువనంతపురం : రాజస్థాన్ ఎన్నికల ప్రచార…
ఢిల్లీ : ప్రభుత్వ ఉచిత పథకాలు, పార్టీ ఫిరాయింపులపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉచితాలకు తాను వ్యతిరేకమని ప్రకటించారు.…
ఎన్నికల కమిషన్కు సీతారాం ఏచూరి మరో లేఖ ఈ ఫిర్యాదుపైనైనా స్పందించాలని విజ్ఞప్తి న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు చేస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ప్రధాని నరేంద్ర మోడీపై…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ హత్యకు టిడిపి కుట్ర పన్నిందని ఎపి ఎఫ్డిసి ఛైర్మన్ పోసాని మురళీకృష్ణ ఆరోపించారు. రామ్గోపాల్ వర్మ హత్యకు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి అతుకుల బొంతలా తయారైందని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సిఎం జగన్ను…
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన స్నేహితులకు విక్రయించేందుకు…
ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ వ్యహార శైలి మతిస్థిమితంలేని వ్యక్తి చేష్టల్లా ఉందని ఆర్జెడి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి…