Nyay Patra: ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన ఖర్గే
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ‘న్యారుపత్ర్’ను వివరించేందుకు వీలుగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ‘న్యారుపత్ర్’ను వివరించేందుకు వీలుగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని…
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ…
హైదరాబాద్ : గాంధీభవన్లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…
హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే…
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : దేశ భవిష్యత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి శేఖర్(బాబ్జి)పేర్కొన్నారు. బుధవారం సవిత్రు పేటలోని ఆయన…
ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్ (విశాఖపట్నం):తాను ఎంపిగా గెలిస్తే వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకుంటానని కాంగ్రెస్ విశాఖ ఎంపి అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) అన్నారు. ఇండియా…
జమ్మూకాశ్మీర్లోని ఐదు నియోజకవర్గాల్లో ఉదంపుర్ స్థానానికి తొలివిడత ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. రెండోదశలో భాగంగా ‘జమ్మూ’ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2,416 పోలింగ్…
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ప్రధాని మోడీ, బిజెపి నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి…