Congress

  • Home
  • Nyay Patra: ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన ఖర్గే

Congress

Nyay Patra: ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసిన ఖర్గే

Apr 25,2024 | 18:24

న్యూఢిల్లీ :    కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్‌ ‘న్యారుపత్ర్‌’ను వివరించేందుకు వీలుగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని…

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

Apr 25,2024 | 13:40

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హరికుమార్రాజు ప్రజాశక్తి-గణపవరం(పశ్చిగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని మతతత్వ బిజెపిని ఓడించి దేశ సమగ్రతను కాపాడాలని కోరుతూ…

గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల

Apr 25,2024 | 13:34

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్‌ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…

యూత్‌ కాంగ్రెస్‌ నేతల ఆందోళన.. ఉప్పల్‌ స్టేడియం ఉద్రిక్తత

Apr 25,2024 | 13:08

హైదరాబాద్‌ :ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్‌ సీజన్‌-17 లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ జరగనుంది. అయితే…

కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

Apr 25,2024 | 07:25

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే మూడు లోక్‌సభ, పది శాసనసభ అభ్యర్థుల తుది జాబితాను బుధవారం ఎఐసిసి జనరల్‌ సెక్రటరీ…

ఇండియా కూటమి తోనే దేశ భవిష్యత్తు : మార్నిడి బాబ్జి

Apr 24,2024 | 17:00

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : దేశ భవిష్యత్తు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇండియా కూటమితోనే సాధ్యమని తాడేపల్లిగూడెం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి శేఖర్‌(బాబ్జి)పేర్కొన్నారు. బుధవారం సవిత్రు పేటలోని ఆయన…

ఎంపిగా గెలిస్తే ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటాం – కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి సత్యారెడ్డి

Apr 23,2024 | 22:10

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ (విశాఖపట్నం):తాను ఎంపిగా గెలిస్తే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటానని కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) అన్నారు. ఇండియా…

జమ్మూలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బిజెపి

Apr 23,2024 | 04:12

జమ్మూకాశ్మీర్‌లోని ఐదు నియోజకవర్గాల్లో ఉదంపుర్‌ స్థానానికి తొలివిడత ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరిగాయి. రెండోదశలో భాగంగా ‘జమ్మూ’ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. 2,416 పోలింగ్‌…

ప్రధాని మోడీపై చర్యలు తీసుకోవాలి

Apr 23,2024 | 00:44

 కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రధాని మోడీ, బిజెపి నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి…