ప్రతిపక్షనేతలను లక్ష్యంగా చేసుకున్న ఎన్నికల అధికారులు : కాంగ్రెస్
న్యూఢిల్లీ : బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ నేతలను స్వేచ్ఛగా వదిలేస్తూ.. ప్రతిపక్ష నేతలను ఎన్నికల అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ ఆదివారం మండిపడింది. బీహార్లోని సమస్తిపూర్లో…