రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికం
ప్రజాశక్తి – వేంపల్లె : పార్లమెంటులో ప్రతిపక్ష, కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం, అప్రజాస్వామికమని పిసిసి రాష్ట్ర అధికార…
ప్రజాశక్తి – వేంపల్లె : పార్లమెంటులో ప్రతిపక్ష, కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయం, అప్రజాస్వామికమని పిసిసి రాష్ట్ర అధికార…
న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మకు సంబంధించిన తీవ్రమైన అంశం చర్చకు రాకుండా సోమవారం పార్లమెంటును బిజెపి అడ్డుకుందని కాంగ్రెస్ మండిపడింది. పార్లమెంటును వాయిదా…
న్యూఢిల్లీ : స్టార్లింక్తో ఎయిర్టెల్, రిలయన్స్ జియో భాగస్వామ్యంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ ఒప్పందాలను…
హర్యానా : హర్యానా కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పది మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పదింటిలో తొమ్మిది స్థానాల్లో బిజెపి గెలిచింది.…
హర్యానా : హర్యానాలో మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నర్వాల్ దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమెను గొంతునులిమి చంపేశారు. అనంతరం ఆమె డెడ్ బాడీని సూట్కేసులో…
భారత్కు అమెరికా నిధుల తరలింపుపై బిజెపి, కాంగ్రెస్ మాటల యుద్ధం ట్రంప్, ఎలన్ మస్క్ మాటలను నమ్మొద్దు వాస్తవాలను తనిఖీ చేయాలి : సిపిఎం న్యూఢిల్లీ :…
యుఎస్ఎయిడ్తో ఎలా అంటకాగారో చెప్పాలంటూ మోడీకి ప్రశ్నలు న్యూఢిల్లీ : భారత్లో ఓటర్ టర్నవుట్ను పెంచడం కోసం యుఎస్ఎయిడ్ కింద 21 మిలియన్ల డాలర్లను అందచేశారంటూ వస్తున్న…
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కృష్ణానంద్, పార్థరక్షిత్ ఘనంగా ఎఫ్ఎంఆర్ఎఐ 27వ అఖిల భారత మహాసభ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటివివ్స్ అసోసియేషన్ ఆఫ్…
హైదరాబాద్ : ఏపీ ఇష్టారాజ్యంగా కృష్ణా జలాలను తరలిస్తుంటే కాంగ్రెస్ చోద్యం చూస్తోందని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ధ్వజమెత్తారు. ఆదివారం ఎక్స్ వేదికగా కెటిఆర్ పోస్టు…