కుమారుడు చేసిన అప్పులకు రైతు దంపతులు ఆత్మహత్య
ప్రజాశక్తి – వెలుగోడు : కుమారుడు చేసిన అప్పులకు రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో బుధవారం చోటు…
ప్రజాశక్తి – వెలుగోడు : కుమారుడు చేసిన అప్పులకు రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో బుధవారం చోటు…
ఆదోని : ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఆదోని రైల్వే పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే ఎస్సై గోపాల్ తెలిపిన వివరాల ప్రకారం…
మేడ్చల్ మల్కాజ్గిరి : జిల్లా పరిధిలోని కీసరలో విషాదం నెలకొంది. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో దంపతులు సురేశ్(48), భాగ్య(45) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.…
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారిలో విషాదం చోటుచేసుకున్నది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన పల్లవితో కొల్హారి గ్రామనికి…
ముదినేపల్లి (కృష్ణా) : ” అప్పు తీర్చాక చనిపోదాం అనుకున్నాం. మా మీద మాకు అసహ్యం పుట్టి చనిపోతున్నాం.” అని భార్యభర్తలు అప్పులభారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న…