CPM AP

  • Home
  • విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్తత

CPM AP

విద్యుత్‌ సౌధ వద్ద ఉద్రిక్తత

May 7,2025 | 22:01

భారాలకు, ఒప్పందాలకు వ్యతిరేకంగా సిపిఎం ధర్నా అదాని స్మార్ట్‌ మీటర్ల ఫ్లెక్సీలకు దగ్ధం చేసేందుకు యత్నం అడ్డుకున్న పోలీసులు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : విద్యుత్‌…

ఇళ్ల కూల్చివేతపై అల్లూరి స్ఫూర్తితో పోరాటం

May 7,2025 | 21:01

పాలకోడేరు ఎఎస్‌ఆర్‌ నగర్‌లో ఒకరోజు నిరాహార దీక్షలో మంతెన సీతారాం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు ప్రజాశక్తి – భీమవరం : పేదల ఇళ్ల కూల్చివేత…

సోషలిజానిదే భవిష్యత్‌

May 6,2025 | 00:41

 మార్క్స్‌ జయంతి సభలో వక్తలు  సామ్రాజ్యవాదంపై పోరాటమే మార్క్స్‌కు నివాళి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆటుపోట్లు ఎన్ని ఎదురైనప్పటికీ సోషలిజానిదే భవిష్యత్‌ అని పలువురు…

లేటరైట్‌ తవ్వకాల లీజులను రద్దు చేయాలి

May 5,2025 | 23:44

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి : పీసా, 1/70 చట్టం నిబంధనలు ఉల్లంఘించి, పర్యావరణానికి నష్టం కలిగించే లేటరైట్‌…

ఉండి పేదల ఇళ్ళ కూల్చివేతను నిరసిస్తూ 6న బహిరంగ సభ

May 5,2025 | 18:31

ప్రజాశక్తి-ఉండి: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ళకూల్చివేతను ఆపాలని కోరుతూ మే 6వ తేదీన భీమవరం పాత బస్టాండ్‌లో సాయంత్రం 3గంటలకు సిపిఎం ఆధ్వర్యంలో…

భారీ వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సిపిఐ(యం)

May 5,2025 | 18:00

ప్రజాశక్తి-విజయవాడ : ఆదివారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి పంటనష్టం జరిగిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఐ(యం) రాష్ట్ర…

దళిత క్రిస్టియన్లను ఎస్సిలుగా గుర్తించాలిశ్రీసిపిఎం డిమాండ్‌

May 3,2025 | 00:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళిత క్రిస్టియన్లను ఎస్సిలుగా గుర్తించాలని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్‌ చేసింది.దళితులు క్రిస్టియన్‌ మతంలోకి మారిన మరుక్షణం ఎస్సి హోదా కోల్పోతారంటూ హైకోర్టు ఇచ్చిన…

ఉగ్రవాదం, మతోన్మాదం కార్మికవర్గ ఐక్యతకు ప్రమాదం

May 2,2025 | 00:35

రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతోంది  ప్రజలను చీల్చకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే  శ్రామికవర్గం హక్కులు నిలబెట్టుకునేందుకు పోరాడాలి  మేడే వేడుకల్లో సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి…