CPM AP

  • Home
  • దళిత క్రిస్టియన్లను ఎస్సిలుగా గుర్తించాలిశ్రీసిపిఎం డిమాండ్‌

CPM AP

దళిత క్రిస్టియన్లను ఎస్సిలుగా గుర్తించాలిశ్రీసిపిఎం డిమాండ్‌

May 3,2025 | 00:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళిత క్రిస్టియన్లను ఎస్సిలుగా గుర్తించాలని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్‌ చేసింది.దళితులు క్రిస్టియన్‌ మతంలోకి మారిన మరుక్షణం ఎస్సి హోదా కోల్పోతారంటూ హైకోర్టు ఇచ్చిన…

ఉగ్రవాదం, మతోన్మాదం కార్మికవర్గ ఐక్యతకు ప్రమాదం

May 2,2025 | 00:35

రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతోంది  ప్రజలను చీల్చకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే  శ్రామికవర్గం హక్కులు నిలబెట్టుకునేందుకు పోరాడాలి  మేడే వేడుకల్లో సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి…

Amaravati: రాజధాని నిర్మాణానికి అప్పు స్థానంలో గ్రాంటుగా ప్రధాని ప్రకటించాలి

Apr 28,2025 | 00:30

విభజన చట్టం అమలుపై స్పందించాలి సిపిఎం డిమాండ్‌ మోడీకి బహిరంగ లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను అప్పు రూపంలో…

అదానికి మారిక కొండ

Apr 26,2025 | 06:06

జల విద్యుత్‌ ప్లాంట్‌ పేరిట 214 ఎకరాలు ధారాదత్తానికి రంగం సిద్ధం రైవాడ నుంచి నీటి మళ్లింపు ఆయకట్టుదారులకు, విశాఖ నగరవాసులకు తాగు నీరు ప్రశ్నార్థకం ప్రజాశక్తి-విజయనగరం…

ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన చంద్రమౌళికి సిపిఎం ఘన నివాళి

Apr 25,2025 | 16:50

ప్రజాశక్తి-విశాఖ : కాశ్మీర్‌లోని పెహల్‌గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహాన్ని వారి స్వగృహం వద్ద సిపిఎం  విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జివియంసి…

CPM: ‘ఉండి’ కూల్చివేతలపై చర్యలు

Apr 24,2025 | 00:15

ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ రఘురామకృష్ణరాజు అరాచక, రాక్షస పద్ధతులు భూస్వాములకు ఊడిగం చేస్తూ పేదల ఇళ్లు కూల్చివేత యుపిని మించిన…

Special Status: ‘హోదా’ ముగిసిన అధ్యాయం కాదు

Apr 17,2025 | 23:25

హోదా , విభజన హామీల అమలుకు పోరాడాలి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఎం విజ్ఞప్తి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని…

CPM: బుల్‌డోజ్‌ పాలన రాష్ట్రానికి తేవొద్దు…

Apr 16,2025 | 21:27

ఇల్లు, ఇళ్ల పట్టాల సమస్య రాష్ట్రాన్ని పీడిస్తోంది: వి శ్రీనివాసరావు ఇల్లు లేని పేదల కోసం విశాఖలో సిపిఎం ఆందోళన మండుటెండలో వందల సంఖ్యలో హాజరైన నగర…

అంబేద్కర్‌ స్మృతి వనంలో సిపిఎం బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

Apr 14,2025 | 13:31

విజయవాడ: విజయవాడ పిడబ్ల్యుడి గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించడానికి వెళ్తున్న సిపిఎం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం డాక్టర్‌…