CPM AP

  • Home
  • ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఎం లక్ష్యం

CPM AP

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఎం లక్ష్యం

Apr 12,2024 | 07:55

నెల్లూరులో ఇంటింటి ప్రచారంలో వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – నెల్లూరు :ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజా పక్షాన నిలిచే సిపిఎం పార్టీ అభ్యర్థికి ఓట్లు…

ఫూలే దంపతుల ఆశయాలు స్ఫూర్తిదాయకం

Apr 11,2024 | 21:05

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రజాశక్తి-నెల్లూరు, ప్రకాశం : కులవ్యవస్థను నిర్మూలించేందుకు ఫూలే దంపతులు చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…

కార్పొరేట్-మతోన్మాద బిజెపిని ఓడించాలి

Apr 10,2024 | 16:12

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కృష్ణయ్య ప్రజాశక్తి మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్ మతోన్మాద బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…

సిపిఎం మహిళా మేనిఫెస్టో గురించి తెలుసుకుందాం…

Apr 10,2024 | 14:54

ఇంటర్నెట్ : ఇటీవల సిపిఎం విడుదల చేసిన మహిళా మేనిఫెస్టోను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి వీడియో ద్వారా వివరించారు.  

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పవన్‌ కళ్యాణ్‌ వైఖరి ఏమిటి..?

Apr 8,2024 | 16:59

కార్మిక సంఘాలను కించపర్చేలా వ్యాక్యలు చేయడం సరికాదు : సిపిఎం ప్రజాశక్తి-అనకాపల్లి : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర సందర్భంగా ఆదివారం అనకాపల్లిలో చేసిన ప్రసంగం…

డిస్నీల్యాండ్ లో కబేలాను నిలుపుదల చేయండి

Apr 7,2024 | 12:30

పునరావసం కేంద్రాలలో ఉంటున్న వారికి రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : విజయవాడ సెంట్రల్ సిటీ సింగ్ నగర్, వాంబే కాలనీలో…

తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ

Apr 6,2024 | 16:48

ఫిలింనగర్ : తమ్మారెడ్డి కృష్ణమూర్తి-కృష్ణవేణిల సంస్మరణ సభ శనివారం హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ…

అవినీతికర బిజెపి కూటమిని ఓడించాలి 

Apr 5,2024 | 14:53

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య ప్రజాశక్తి-మంగళగిరి : దేశంలోనే పెద్ద అవినీతికర పార్టీ బిజెపి అని, పెద్ద అవినీతిపరుడు మోడీ అని సిపిఎం రాష్ట్ర కమిటీ…

తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17 మందిపై బైండోవర్‌ కేసులు ఉపసంహరించాలి

Apr 5,2024 | 21:41

 దోశపాడు నిర్బంధం, బద్వేలులో గుడిసెల కూల్చివేతపై ఖండన  సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17…