cpm baburao

  • Home
  • ఆస్తిపన్నుపై 24 శాతం వడ్డీ వసూలు సమంజసం కాదు

cpm baburao

ఆస్తిపన్నుపై 24 శాతం వడ్డీ వసూలు సమంజసం కాదు

Mar 27,2025 | 22:58

పట్టణ పౌర సంఘాల సమాఖ్య కన్వీనర్‌ బాబూరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పట్టణాల్లో ఆస్తి పన్నుకు సంబంధించి పాత బకాయిలే కాకుండా ఈ ఆర్థిక…

ప్రపంచ బ్యాంకు షరతులను బహిర్గతం చేయాలి

Mar 24,2025 | 22:45

స్థానికులకు రాజధాని పనుల్లో ప్రాధాన్యతివ్వాలి రాజధాని అమరావతి గ్రామాల అభివృద్ధి సమీక్షా సమావేశంలో సిహెచ్‌ బాబూరావు ప్రజాశక్తి- తుళ్లూరు (గుంటూరు జిల్లా) : రాజధాని అమరావతి నిర్మాణానికి…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దౌర్జన్యాలను ఎదుర్కొన్న విజయలక్ష్మికి అభినందనలు

Mar 2,2025 | 19:49

ప్రజాశక్తి-విజయవాడ : శాసనమండలి ఎన్నికలలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కొని నిలబడిన మహిళా నేత విజయలక్ష్మికి సిపిఎం, ప్రజాసంఘాల నేతలు అభినందించారు. పిడిఎఫ్ ఏజెంట్లను బెదిరించి, పోలింగ్…

విద్యుత్‌ ఛార్జీల పెంపు సరికాదు.. ప్రతిపాదనలు విరమించుకోవాలి : సిపిఎం

Oct 1,2024 | 22:37

ప్రజాశక్తి-గుంటూరు : సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్‌ ఛార్జీలు పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌…

వినియోగదారులపై భారం వేయడం తగదు

Sep 25,2024 | 22:55

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు జెన్‌కో కొత్తప్లాంట్ల టారీఫ్‌పై ఎపిఈఆర్‌సి విచారణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జెన్‌కో నూతన ప్లాంట్ల నిర్మాణ జాప్యం వల్ల…

వరద బాధితులపై దౌర్జన్యం సరికాదు

Sep 24,2024 | 21:17

ముంపు ప్రాంతాలను గుర్తించాలి : సిపిఎం బాబూరావు కుమ్మరిపాలెం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (విజయవాడ) : వరదలో మునిగిపోయిన కొన్ని ప్రాంతాలను…

మరో రెండు ఆహార కేంద్రాలు ప్రారంభం

Sep 14,2024 | 23:48

ప్రజాశక్తి – విజయవాడ : సిపిఎం ఆధ్వర్యంలో నిరాటకంగా ఆహార పంపిణీ కేంద్రాలు నడుస్తున్నాయి. వరద బాధితుల ఆకలి తీర్చేందుకు మరో రెండు కేంద్రాలను శనివారం ప్రారంభించారు.…

వరద సహాయక చర్యల్లో సిపిఎం శ్రేణులు

Sep 5,2024 | 07:51

ఆహారం, మంచినీరు, పాలు, నిత్యావసరాలు పంపిణీ ప్రజాశక్తి- విజయవాడ : బుడమేరు, కృష్ణా నది వరద ప్రభావిత ప్రాంతాల్లో సిపిఎం, వివిధ ప్రజా సంఘాల వారు సహాయక…

సమసమాజ స్థాపన ఎర్రజెండాతోనే సాధ్యం

May 19,2024 | 23:32

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు  విజయవాడలో మానికొండ సుబ్బారావు గ్రంథాలయం, తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళావేదిక ప్రారంభం ప్రజాశక్తి – విజయవాడ : దక్షిణ భారత కమ్యూనిస్టు…