CPM district secretary

  • Home
  • 19న జిల్లా సమగ్ర అభివృద్ధిపై సదస్సు : సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌

CPM district secretary

19న జిల్లా సమగ్ర అభివృద్ధిపై సదస్సు : సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌

Jan 17,2025 | 11:42

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : జిల్లా సమగ్ర అభివృద్ధి పై ఈనెల 19న సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో…

మదనపల్లి మెడికల్‌ కాలేజీ ప్రైవేటుపరంకాకుండా కాపాడుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు

Jan 13,2025 | 17:23

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ (అన్నమయ్య) : మదనపల్లె సర్వజన బోధనాసుపత్రిని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. 24 మంది…

సర్వమత సామరస్యమే భారతీయ జీవన విధానం : సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు

Jan 7,2025 | 14:12

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సర్వమత సామరస్యా మే భారతీయ జీవన విధానం అని తరతరాలుగా అలాగే జీవిస్తున్నారని, జాతీయోద్యమంలో కూడా హిందూ, ముస్లిం, బౌద్ధ, జైన మతాల…

మతోన్మాదుల ప్రయత్నాలను తిప్పికొట్టాలి : సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు

Jan 6,2025 | 15:33

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మత సామరస్యాన్ని, దేశ సమైక్యత సమగ్రత కాపాడుకుంటామని, మసీదులుపై దాడులు, దేవాలయాలు కబ్జాకు ప్రయత్నిస్తున్న మతోన్మాదుల ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం…

ప్రజలపై విద్యుత్‌ భారం తగ్గించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

Dec 14,2024 | 15:33

ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : ఎలక్ట్రిక్‌ ట్రూ ఆఫ్‌ చార్జీలు , ఎలక్ట్రిక్‌ డ్యూటీ పేరుతో ప్రజలపై భారాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ … శనివారం…

అదానీని అరెస్టు చేయాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

Nov 23,2024 | 15:28

హైరోడ్డు సర్కిల్‌ (చిత్తూరు) : సెకీ నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్‌ ఒప్పందాలు చేసుకునేందుకు అదానీ గ్రూపు భారీ ముడుపులు చెల్లించిన నేపథ్యంలో రాష్ట్రంలో అదానీ గ్రూపు…

పేదలకు ఇళ్ళస్థలాలు ఇవ్వాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసబ్యులు బాబురావు డిమాండ్‌

Nov 23,2024 | 14:38

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : ఇళ్ళస్థలాలు లేని పేదలకు స్థలాలు ఇచ్చి ఇంటి రణం ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సబ్యులు చింతకాయలు…

మతతత్వ పార్టీనీ అంతం చేయటమే కమ్యూనిస్టు లక్ష్యం : సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హానీఫ్‌

Nov 20,2024 | 16:12

ప్రజాశక్తి-పామూరు (ప్రకాశం) : మతతత్వ బిజెపి పార్టీని ఇంటికి సాగనంపటమే కమ్యూనిస్టు లక్ష్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హానీఫ్‌ కార్యకర్తకు పిలుపునిచ్చారు. మండ్ల వెంకటేశ్వర్లు నగర్‌…

ట్రూ ఆప్‌ చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం అన్యాయం : సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం

Nov 17,2024 | 17:58

ప్రజాశక్తి -యలమంచిలి (పశ్చిమ గోదావరి) : ట్రూ ఆఫ్‌ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం వేయడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి బి…