స్ఫూర్తిదాయకం
కేరళలోని వయనాడ్ జిల్లాలో గతేడాది కొండ చరియలు విరిగిపడి భారీ విపత్తు బారినపడ్డ బాధితులను ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం టౌన్షిప్ నిర్మాణం చేపట్టడం బహు ప్రశంసనీయం.…
తిరువనంతపురం : అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందుండే కేరళ మరో ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కోసం కమిషన్ ఏర్పాటు చేసేందుకు చట్టాన్ని ఆమోదించింది. ఈ…
సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు కొల్లాం : కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం విజయవంతంగా కొనసాగాలని దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులు, వామపక్ష శ్రేణులు విప్లవాభినందనలు…
కేరళ: కేరళ రాష్ట్ర కార్యదర్శిగా ఎంవి గోవిందన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 17 మంది కొత్త వారితో 89 మంది నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా కేరళ రాష్ట్ర…
17 స్థానాల్లో ఎల్డిఎఫ్ గెలుపు – ఖాతా తెరవని బిజెపి తిరువనంతపురం : కేరళలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఎల్డిఎఫ్ ఘన విజయం సాధించింది. 13…
యుజిసి ముసాయిదా నిబంధనలపై ప్రతిపక్షాల ఆగ్రహం రాష్ట్రాల హక్కులు కేంద్రం హరిస్తోంది : పినరయి తిరువనంతపురం : యుజిసి ముసాయిదా నిబంధనలపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్ర…
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం: ‘ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్’ కేరళ అభివృద్ధిలో కొత్త మైలురాయిగా మారుతుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఈ మేరకు…
వందనం : అలప్పుజాలోని కల్లార్కోడ్లో జరిగిన ప్రమాదంలో చికిత్స పొందుతున్న విద్యార్థుల కోసం మెడికల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మెరుగైన చికిత్స…
తిరువనంతపురం : ఎస్డిపిఐ మద్దతుతో రాష్ట్రంలోని నాలుగు స్థానిక ప్రభుత్వ సంస్థల్లో ఎల్డిఎఫ్ అధికారంలో ఉందని తప్పుడు వార్తను ప్రచురించిన మలయాళ మనోరమ దినపత్రికకు కేరళ సిపిఎం లీగల్…