CPM: నిర్మాణ నివేదిక ఏకగ్రీవ ఆమోదం
సీతారాంఏచూరి నగర్ (మదురై)నుండి ప్రజాశక్తి ప్రతినిధి : నిర్మాణ నివేదికను సిపిఎం అఖిలభారత మహాసభ ఆదివారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు ఈ నివేదికపై జరిగిన చర్చకు పొలిట్బ్యూరో…
సీతారాంఏచూరి నగర్ (మదురై)నుండి ప్రజాశక్తి ప్రతినిధి : నిర్మాణ నివేదికను సిపిఎం అఖిలభారత మహాసభ ఆదివారం ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు ఈ నివేదికపై జరిగిన చర్చకు పొలిట్బ్యూరో…
మదురై: మత విభజనను ఆపాలని, మణిపూర్లో శాంతిని పునరుద్ధరించాలని అనే తీర్మానంపై సిపిఐ(ఎం) మణిపూర్ రాష్ట్ర కార్యదర్శి క్షేత్రిమాయుం శాంత మాట్లాడారు.
మదురై: జమ్మూకాశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని బలపర్చడంవంటి చర్యలు తక్షణం తీసు కోవాలి. ఈ తీర్మానాన్ని కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి ప్రవేశపెట్టగా, మరో…
మదురై: ‘అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు, ట్రంప్ సుంకాలకు లొంగిపోకుండా ఆపండి’ అనే తీర్మానంపై కేంద్ర కమిటీ సభ్యుడు విజూ కృష్ణన్ తీర్మానం ప్రవేశపెట్టారు.
మదురై: సిపిఎం 24వ అఖిల భారత మహాసభలో క్యూబాకు సంఘీభావం తెలపడంతోపాటు, ఆ దేశంపై అమెరికా విధించిన అన్ని అమానవీయ ఆంక్షలను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని కేంద్ర కమిటీ…
మదురై: ‘మహిళలు మరియు పిల్లలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా’ తీర్మానంపై సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు మరియం ధోవాలే మాట్లాడారు.
మదురై: తమిళనాడులోని మదురైలో జరుగుతున్న సిపిఐ(ఎం) 24వ అఖిల భారత మహాసభలో పాలస్తీనా ప్రజల విముక్తి పోరాటానికి సంఘీభావంగా పొలిట్బ్యూరో సభ్యుడు ఎం.ఎ. బేబీ ఒక తీర్మానాన్ని…