Dalit

  • Home
  • దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి : కెవిపిఎస్ డిమాండ్

Dalit

దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి : కెవిపిఎస్ డిమాండ్

Jan 21,2025 | 17:51

 ప్రజాశక్తి – పార్వతీపురం :  వీరఘట్టం మండలం సిధిమి గ్రామంలో ఈనెల 13న దళిత యువకులపై గ్రామంలో ఉన్న పెత్తందారులు దాడి చేశారు. ఈ  ఘటన గురించి…

దళిత క్రైస్తవులు ఎస్‌సిలే..

Jan 12,2025 | 21:42

డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళితుల్లో ఉప కులాలను గుర్తించేందుకు సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాలు తప్పులతడకగా ఉన్నాయని దళిత శోషణ్‌ ముక్తి…

పోలీస్‌ స్టేషన్‌లో దళితుడి అనుమానాస్పద మృతి

Dec 31,2024 | 09:12

పోలీసులే హత్య చేశారు : బంధువులు భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లా సత్వారా పోలీస్‌ స్టేషన్‌లో ఓ దళిత వ్యక్తి అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం…

దళితునిపై దాడి.. కేసు పెడితే చంపుతామని బెదిరింపులు

Dec 17,2024 | 18:16

ప్రజాశక్తి  – నంద్యాల అర్బన్ : భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పటికీ ఇంకా దళితుల్ని  అంటరానివారీగా చూస్తూ వారిపై దాడి చేయడం విస్మయాన్ని…

Bharat bandh : మద్దతు ప్రకటించిన జెఎంఎం, కాంగ్రెస్‌, ఆర్‌జెడిలు

Aug 21,2024 | 12:14

న్యూఢిల్లీ :   ఎస్‌స్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుని  వ్యతిరేకిస్తూ పలు  దళిత, గిరిజన  సంఘాలు బుధవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్‌ ప్రశాంతంగా…

బడ్జెట్‌కు వ్యతిరేకంగా 8న ఆందోళన

Aug 5,2024 | 00:39

దళిత హక్కుల సమన్వయ కమిటీ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ దళిత వ్యతిరేక బడ్జెట్‌ అని, ఈ బడ్జెట్‌ కు…

Manyam: కార్మిక, రైతు సంఘాల నేతల నిర్బంధం

Jul 29,2024 | 09:50

ప్రజాశక్తి-కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పెండింగ్ భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో కలెక్టరేట్  కార్యక్రమాన్ని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టింది.…

నిందితుడిని కఠినంగా శిక్షించాలి-మార్చురీ వద్ద దళిత, ప్రజా సంఘాల ఆందోళన

Jul 17,2024 | 00:04

శైలజ మృతదేహానికి పోస్టుమార్టం ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :దళిత బాలిక శైలజా కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చేబ్రోలు మండలం…

దళితుల మద్దతు కోల్పోయిన బిజెపి

Jun 11,2024 | 08:18

16 సిట్టింగ్‌ రిజర్వుడ్‌ స్థానాల్లో ఓటమి ‘ఇండియా’కే జై కొట్టిన ఎస్‌సిలు ఆ పార్టీలకు 46 శాతం ఓట్లు న్యూఢిల్లీ : దశాబ్ద కాలం తర్వాత లోక్‌సభలో…