దళితులపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి : కెవిపిఎస్ డిమాండ్
ప్రజాశక్తి – పార్వతీపురం : వీరఘట్టం మండలం సిధిమి గ్రామంలో ఈనెల 13న దళిత యువకులపై గ్రామంలో ఉన్న పెత్తందారులు దాడి చేశారు. ఈ ఘటన గురించి…
ప్రజాశక్తి – పార్వతీపురం : వీరఘట్టం మండలం సిధిమి గ్రామంలో ఈనెల 13న దళిత యువకులపై గ్రామంలో ఉన్న పెత్తందారులు దాడి చేశారు. ఈ ఘటన గురించి…
డిఎస్ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దళితుల్లో ఉప కులాలను గుర్తించేందుకు సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాలు తప్పులతడకగా ఉన్నాయని దళిత శోషణ్ ముక్తి…
పోలీసులే హత్య చేశారు : బంధువులు భోపాల్ : మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా సత్వారా పోలీస్ స్టేషన్లో ఓ దళిత వ్యక్తి అనుమానాస్పదంగా మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం…
ప్రజాశక్తి – నంద్యాల అర్బన్ : భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పటికీ ఇంకా దళితుల్ని అంటరానివారీగా చూస్తూ వారిపై దాడి చేయడం విస్మయాన్ని…
న్యూఢిల్లీ : ఎస్స్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ పలు దళిత, గిరిజన సంఘాలు బుధవారం భారత్ బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ ప్రశాంతంగా…
దళిత హక్కుల సమన్వయ కమిటీ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ దళిత వ్యతిరేక బడ్జెట్ అని, ఈ బడ్జెట్ కు…
ప్రజాశక్తి-కొమరాడ: పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న పెండింగ్ భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టింది.…
శైలజ మృతదేహానికి పోస్టుమార్టం ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి :దళిత బాలిక శైలజా కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చేబ్రోలు మండలం…
16 సిట్టింగ్ రిజర్వుడ్ స్థానాల్లో ఓటమి ‘ఇండియా’కే జై కొట్టిన ఎస్సిలు ఆ పార్టీలకు 46 శాతం ఓట్లు న్యూఢిల్లీ : దశాబ్ద కాలం తర్వాత లోక్సభలో…