యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం తిరుపతి సిటీ వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణ పల్లెలో…
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఓ యువకుడి పై మైనర్ బాలుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం తిరుపతి సిటీ వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణ పల్లెలో…
తిరుపతి : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఢకొీట్టుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో…
బీహార్ : బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి కారుపై ట్రక్కు పడటంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భాగల్పూర్లోని ఘోఘా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమాపూర్…
తిరుపతి సిటీ : రోడ్డుకు ఆనుకొని ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం చంద్రగిరి మండలం, ముంగిలిపట్టు వద్ద…
ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : ఆటోను లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన ఆదివారం అర్థరాత్రి అమలాపురంలోని మామిడికుదురు మండలంలో జరిగింది. నగర గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల…
జగ్గయ్యపేట (ఎన్టీఆర్ జిల్లా) : బైక్ను స్కూల్ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన సోమవారం పెనుగంచిప్రోలు మండలంలోని నవాబుపేట వద్ద జరిగింది.…
జమ్ము కాశ్మీర్ : పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైన ఘటన మంగళవారం జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. స్థానిక వివరాల మేరకు ……
న్యూఢిల్లీ : బైక్ను కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో జరిగింది. నోయిడాలోని కులేసరలో నివాసముంటున్న…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : సీనియర్ ఐపిఎస్, తెలంగాణ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ హఠాన్మరణం చెందారు. మృతుని కుటుంబ సభ్యుల వివరాల…