development

  • Home
  • ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఆర్‌టిసి డిపోల అభివృద్ధి :  మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

development

ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఆర్‌టిసి డిపోల అభివృద్ధి :  మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి

Apr 26,2025 | 20:58

ప్రజాశక్తి-మడకశిర (సత్యసాయి జిల్లా) : ప్రభుత్వ, ప్రయివేటు సంయుక్త ఆధ్వర్యంలో ఆర్‌టిసి డిపోలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో రెండు…

పిపిపి విధానంతోనే అభివృద్ధి : అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

Apr 25,2025 | 09:34

ఎపిఎండిసి ద్వారా రూ.9వేల కోట్లు ఎపిఐఐసి ద్వారా రూ.5 వేల కోట్లు రుణం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పిపిపి విధానంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను…

అందరి సమన్వయంతో అభివృద్ధి జరగాలి : జిల్లా ఐసిడిఎస్‌ పిడి, మండల ప్రత్యేక అధికారి శాంతకుమారి

Apr 16,2025 | 17:03

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : జరిగే ప్రతి అభివృద్ధి పనులు అందరి సమన్వయంతో నాణ్యత ప్రామాణాలతో పారదర్శకంగా జరగాలని ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌, మండల ప్రత్యేక…

సూర్యలంక బీచ్‌ అభివద్ధికి రూ.97.52 కోట్లు

Mar 27,2025 | 18:41

ప్రజాశక్తి-అమరావతి: బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ అభివృద్ధికి కేంద్రం రూ.97.52 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం…

నీటి వనరులతోనే మెట్ట ప్రాంతాల అభివృద్ధి : తులసిరెడ్డి

Mar 23,2025 | 22:00

ప్రజాశక్తి-ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : వెనుకబడిన మెట్ట ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే నీటి వనరులతోనే అది సాధ్యమవుతుందని రాయలసీమ తొమ్మిదవ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌…

పన్నుల వసూళ్ళతో పంచాయతీలు అభివృద్ధి : జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి

Mar 1,2025 | 15:07

ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : పెండింగ్‌ బకాయిలు పన్నులు, పన్నేతరములు వంద శాతం వసూళ్లు చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పంచాయతీ…

సాగునీటి వనరుల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి

Feb 26,2025 | 20:56

సిపిఎం రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు ప్రజాశక్తి-కడప అర్బన్‌ : సాగునీటి వనరుల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని, రాయలసీమ పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో…

రాష్ట్ర సమగ్రాభివృద్దే పిడిఎఫ్‌ ఎజెండా

Feb 25,2025 | 00:32

అసత్యాలను ప్రచారం చేయడం బాధాకరం మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర సమగ్రాభివృద్ధి మాత్రమే ప్రొగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌) ఎజెండా అని,…

ఉపమాక’ ఆలయ అభివృద్ధికి చర్యలు

Feb 17,2025 | 20:26

టిటిడి చైర్మన్‌ బిఆర్‌ నాయుడు ప్రజాశక్తి- తిరుమల : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని టిటిడి చైర్మన్‌…