development

  • Home
  • నూకాంబికా ఆలయ అభివృద్ధికి భారీ విరాళం

development

నూకాంబికా ఆలయ అభివృద్ధికి భారీ విరాళం

Feb 16,2025 | 16:16

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : చింతలూరు శ్రీనూకాంబికా అమ్మవారి దేవస్థానంలో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చింతలూరుకు చెందిన కీ.శే.ముత్యాల కృష్ణమూర్తి…

ఎలక్ట్రానిక్స్‌, జౌళి రంగాల అభివృద్ధికి తైవాన్‌ సహకారం : మంత్రి లోకేష్‌

Feb 13,2025 | 23:05

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్‌, జౌళి, ఫుట్‌ వేర్‌ రంగాల అభివృద్ధికి తైవాన్‌ తన సహకారాన్ని అందించాలని ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌…

అయ్యప్పస్వామి ఆలయాభివృద్ధికి రూ.50వేల విరాళం

Feb 8,2025 | 15:33

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి గ్రామానికి చెందిన దాత చిలుకూరి సత్యనారాయణ రూ. 50 వేల విరాళం…

విజన్లతో అభివృద్ధి జరగదు

Feb 4,2025 | 00:12

సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ఐదేళ్లలో రాజధాని కట్టలేని వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా ! సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గం ప్రజాశక్తి – మల్లు స్వరాజ్యం…

ప్రకాశం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

Feb 2,2025 | 21:30

జిల్లా ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి వీరాంజనేయ స్వామి ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌ : భిన్న పరిస్థితులు ఉన్న ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సహకారం అందించేలా కేంద్ర బడ్జెట్‌

Feb 1,2025 | 20:51

 డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సంక్షేమం-సంస్కరణలు సమపాళ్లగా వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా…

పర్యాటకాభివృద్ధి దిశగా అడుగులు

Jan 26,2025 | 20:43

నేడు విశాఖలో రీజినల్‌ ఇన్వెస్ట్‌ మీట్‌  పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు…

సిపిఎం బలోపేతమే రాష్ట్రాభివృద్ధికి పునాది

Jan 21,2025 | 00:15

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు ప్రజాశక్తి- నెల్లూరు : సిపిఎంను బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. దున్నే వానికి…

పాడి రైతులు అభ్యున్నతే టిడిపి లక్ష్యం : తుంగభద్ర ప్రాజెక్ట్స్‌ హై లెవెల్‌ కెనాల్‌ చైర్మన్‌ జోగి రెడ్డి

Jan 11,2025 | 13:25

ప్రజాశక్తి-సింహాద్రిపురం (కడప) : పాడి రైతుల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని తుంగభద్ర ప్రాజెక్ట్స్‌ హై లెవెల్‌ కెనాల్‌ చైర్మన్‌ మా రెడ్డి జోగి రెడ్డి పేర్కొన్నారు.…