development

  • Home
  • అభివృద్ధిపై యంత్రాంగ పర్యవేక్షణ తప్పనిసరి : ఎంపిపి తోరాటి లక్ష్మణరావు

development

అభివృద్ధిపై యంత్రాంగ పర్యవేక్షణ తప్పనిసరి : ఎంపిపి తోరాటి లక్ష్మణరావు

May 6,2024 | 14:45

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : జరుగుతున్న అభివృద్ధిపై ప్రభుత్వ అధికార యంత్రాంగం పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అన్నారు. మండల ప్రజా పరిషత్‌…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అభివృద్ది : కాకినాడ ఎంపి అభ్యర్థి పళ్లంరాజు

Apr 30,2024 | 11:50

ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్‌తోనే అభివఅద్ధి చెందుతుందని కాకినాడ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి…

ప్రజలు ప్రత్యామ్నాయంవైపు ఆలోచించాలి

Apr 11,2024 | 22:41

 ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక మేనిఫెస్టో ఆవిష్కరణ  ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : విభజన చట్టాన్ని…

అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేర్చండి

Mar 11,2024 | 21:18

అధికారులకు సిఎం ఆదేశం పులివెందులలో రూ.861.84 కోట్ల పనులు ప్రారంభం ప్రజాశక్తి- కడప ప్రతినిధి, పులివెందుల టౌన్‌ : అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ చేరువ చేయాల్సిన బాధ్యత…

MSME: దేశాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఇల పాత్ర కీలకం

Mar 7,2024 | 11:01

స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ ప్రజాశక్తి -గాజువాక : దేశాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఇల పాత్ర ఎంతో కీలకమని స్టీల్‌ప్లాంట్‌ సిఎండి అతుల్‌భట్‌ అన్నారు. బుధవారం గాజువాక ఆటోనగర్‌లో ఎంఎస్‌ఎంఇ ఎక్స్‌పోను…

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో వెనుకబాటు

Mar 3,2024 | 08:23

భూటాన్‌, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్‌, బంగ్లాదేశ్‌ కన్నా అట్టడుగున భారత్‌ న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా 2023లో పనితీరు…

నాణ్యత ప్రమాణాలతో అభివృద్ధి పనులు : కమిషనర్‌ జె.వెంకటరావు

Mar 2,2024 | 16:02

ప్రజాశక్తి-కాకినాడ : కార్పొరేషన్‌ పరిధిలో జరిగే అభివృద్ధి పనులను పూర్తి నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేలా పర్యవేక్షించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించారు.…

అటకెక్కిన గోదావరి డెల్టా ఆధునీకరణ!

Feb 17,2024 | 07:39

 రూ. వెయ్యి కోట్ల పనులు కాగితాలకే పరిమితం  కాలువలు మెరకదేరి ఏటా వేలాది ఎకరాల్లో పంట నష్టం  రబీలో సాగు ఎద్దడితోతీవ్ర అవస్థలు  ప్రభుత్వ తీరుపైరైతుల ఆగ్రహం…

అభివృద్ధి జాడ లేని బడ్జెట్‌ – పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Feb 9,2024 | 11:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వ బడ్జెట్‌ అభివృద్ధి వైపు దృష్టిసారించలేదని శాసనమండలి పిడిఎఫ్‌ ఫ్లోర్‌ కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌ ప్రవేశపెట్టిన…