స్మార్ట్ మీటర్ల బిగింపు తక్షణమే ఆపండి
ప్రజాశక్తి – కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలని సిపిఎం కడప నగర…
ప్రజాశక్తి – కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలని సిపిఎం కడప నగర…
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు : ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో అధికారులు పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పి. గోవిందు, పట్టణ కమిటీ నాయకులు…
ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్ప్లాంట్లో కార్మికులను తగ్గిస్తే ఉత్పత్తి ఎలా సాధ్యమని సిఐటియు నాయకులు డిసిహెచ్.వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు…
ప్రజాశక్తి-అవనిగడ్డ (కృష్ణాజిల్లా) : ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే ప్రకటించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న హెచ్చరించారు. మెగా డిఎస్సి ప్రకటించి టీచర్…
మే 20న సమ్మెలోకి కార్మికులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రోడ్డు రవాణా రంగాన్ని ఏకస్వామ్యంగా మార్చాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లతో సహా వివిధ…
‘కాలపరిమితి’ని రద్దు చేయండి ధర్నాలో ఎపి మెప్మా ఆర్పీల డిమాండ్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్ధిక స్వావలంబనకు కృషి చేస్తున్న రిపోర్సు పర్సన్ల…
హెచ్పిసిఎల్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి నిరసన ప్రజాశక్తి – ములగాడ (విశాఖపట్నం) : విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, ప్లాంట్ను…
కాంటూరు లెక్కలన్నీ కాకి లెక్కలే భద్రాచలం వద్ద 45 అడుగుల నీటిమట్టానికే మా గ్రామాలన్నీ మునక కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నిర్వాసితుల ధర్నా ప్రజాశక్తి – ఏలూరు…
కార్మిక చట్టాలను అమలు చేయాల్సిందే బెంగళూరులో ఐటి ఉద్యోగుల ఆందోళన బెంగళూరు : ఆరోగ్యవంతమైన రీతిలో పని – జీవితం మధ్య సమతుల్యత (వర్క్-లైఫ్ బ్యాలెన్స్) వుండాలని,…