DYFI

  • Home
  • పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష తేదీలు ప్రకటించాలి : డివైఎఫ్ఐ

DYFI

పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష తేదీలు ప్రకటించాలి : డివైఎఫ్ఐ

Mar 28,2025 | 15:59

ప్రజాశక్తి – కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, వెంటనే స్పందించి కోర్టు కేసులు క్లియర్ చేసి…

మెగా డిఎస్‌సి ప్రకటించాలని ధర్నా

Mar 25,2025 | 22:47

ప్రజాశక్తి-అవనిగడ్డ (కృష్ణాజిల్లా) : ప్రభుత్వం డిఎస్‌సి నోటిఫికేషన్‌ తక్షణమే ప్రకటించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న హెచ్చరించారు. మెగా డిఎస్‌సి ప్రకటించి టీచర్‌…

భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ స్ఫూర్తితో వారం రోజులపాటు కార్యక్రమాలు

Mar 21,2025 | 23:28

 మహనీయుల వర్థంతి సందర్భంగా డివైఎఫ్‌ఐ నివాళి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యువతకు స్ఫూర్తిగా నిలిచిన, పోరాట యోధులు భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ స్ఫూర్తితో వారం రోజులపాటు…

తక్షణమే డిఎస్‌సి నోటిఫికేషన్‌ : డివైఎఫ్‌ఐ డిమాండ్‌

Mar 15,2025 | 21:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో  : ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్‌సి నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు…

కానిస్టేబుల్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ నిర్వహించాలని డివైఎఫ్‌ఐ ధర్నా

Mar 13,2025 | 11:25

పోలీస్‌ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ కోట వద్ద ప్లే కార్డులతో నిరసన ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మెయిన్‌ ఎగ్జామ్‌…

ఏనుగుల భయం పోగొట్టిన డివైఎఫ్ఐ యూత్

Mar 10,2025 | 07:56

కేరళ: అడవి ఏనుగులతో ఇబ్బంది పడుతున్న కేరళలోని అరళం ఫామ్ గిరిజన ప్రాంతానికి భద్రతకు జిల్లాలోని డివైఎఫ్ఐ యూత్ బ్రిగేడ్ వాలంటీర్లు అండగా నిలిచారు. ఆదివారం 500…

గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేయాలని పరీక్షలలో రోస్టర్ విధానాన్ని సరి చేయాలి కలెక్టరేట్ వద్ద డివైఎఫ్ఐ నిరసన

Feb 21,2025 | 18:42

ప్రజాశక్తి – కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 23న జరిపే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలలో రోస్టర్ విధానం సరి చేయాలని కోరుతూ గ్రూప్-2…

హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

Feb 4,2025 | 17:41

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : విజయనగరం పట్టణంలో ఉన్న సాంఘిక సంక్షేమ విద్యార్డినుల హాస్టల్ – 3 నందు ఫుట్ పాయిజన్ జరిగింది. దీనివలన 20…

ఆయుష్మాన్‌ నర్సింగ్‌ కళాశాల పైన చర్యలు తీసుకోవాలి : డివైఎఫ్‌ఐ

Jan 28,2025 | 14:17

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూల్‌ నగరంలోని ఆయుష్మాన్‌ నర్సింగ్‌ కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలకు రానివ్వకుండా బయటకు గెంటివేయడం, ప్రభుత్వ కోటాలో చేరిన విద్యార్థిని ఫీజు కట్టాలని…