రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి
– ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి – సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ :రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థి,…
– ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ కార్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి – సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ :రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థి,…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం తోటపాలెంలోని ఎస్ఎస్ఎస్ఎస్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.…
తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం నోటిఫికేషన్కు వ్యతిరేకంగా డివైఎఫ్ఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అఖిల భారత అధ్యక్షుడు ఎఎ రహీమ్ ఎంపి తెలిపారు. తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన…
ప్రజాశక్తి-పల్నాడు: జిల్లారాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి విడుదల చేయాలని, విద్యా రంగాన్ని బలోపేతం చేయాలనే డిమాండ్తో డివైఎఫ్ఐ,…
ప్రజాశక్తి – అనకాపల్లి (అనకాపల్లి జిల్లా): పూర్తి పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యాన అనకాపల్లిలో గురువారం డిఎస్సి అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శన…
– 25 వేల పోస్టులతో డిఎస్సి విడుదల చేయాలి – డిఎస్సి అభ్యర్థుల ఆందోళన ప్రజాశక్తి – యంత్రాంగం :25 వేల పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్…
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్ధుల ధర్నా పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం ప్రజాశక్తి-కనిగిరి (ప్రకాశం జిల్లా) : దగా డిఎస్సి వద్దని మెగా డిఎస్సి కావాలని డిమాండ్…
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముట్టడి భారీగా తరలివచ్చిన డిఎస్సి అభ్యర్థులు ఉద్రిక్తత…పలువురి అరెస్ట్ ప్రజాశక్తి – అనంతపురం కలెక్టరేట్ : మినీ డిఎస్సి కాదు..మెగా డిఎస్సి…
డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న 25 వేల డియస్సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ ప్రజాశక్తి – చీరాల : ఇది మెగా డీఎస్సీ…