ED

  • Home
  • మధ్యప్రదేశ్‌లో ఇడి సోదాలు

ED

మధ్యప్రదేశ్‌లో ఇడి సోదాలు

Jan 29,2025 | 15:37

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) బుధవారం తొమ్మిది ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. నకిలీ ల్యాబ్‌ సర్టిఫికేట్లతో ఓ ప్రయివేటు సంస్థ దేశీయంగా, అంతర్జాతీయంగా కల్తీ…

Excise Policy case : కేజ్రీవాల్‌ ఇడి విచారణకు గవర్నర్‌ అనుమతి

Dec 21,2024 | 13:46

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను…

రాజ్‌ కుంద్ర నివాసంలో ఇడి సోదాలు

Nov 30,2024 | 00:05

ముంబయి : బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్ర నివాసంతో పాటు అతనికి చెందిన 15 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం సోదాలు నిర్వహించింది.…

కేజ్రీవాల్‌ కేసులో ఇడికి ఢిల్లీ హైకోర్టు నోటీసు

Nov 22,2024 | 09:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. ఎక్సైజ్‌ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌…

MUDA case : ముడా కేసులో కర్ణాటకలో పలు ప్రదేశాల్లో ఇడి సోదాలు

Oct 28,2024 | 15:28

న్యూఢిల్లీ : ముడా కేసుకేసులో ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) కర్ణాటకలో పలుప్రదేశాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. బెంగళూరు, మధ్య మైసూర్‌లో అరడజనుకుపైగా ప్రదేశాల్లో ఇడి సోదాలు నిర్వహించింది.…

స్కిల్‌ కేసులో రూ.23 కోట్లు అటాచ్‌

Oct 15,2024 | 23:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎపి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సీమెన్స్‌ కంపెనీకి చెందిన ఢిల్లీ, ముంబయి, పూణేలలో రూ.23 కోట్ల ఆస్తులను…

మంత్రి ఆదేశాలు బేఖాతరు – ఆర్‌టిసి ఈడీపై బదిలీ వేటు

Jul 24,2024 | 10:53

అమరావతి : ఉద్యోగుల సమస్య పరిష్కార విషయమై మంత్రి మూడుసార్లు ఫోన్‌ చేసినప్పటికీ ఎపిఎస్‌ఆర్‌టిసి ఉన్నతాధికారి ఆ ఫోన్లకు స్పందించలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి…

గొర్రెల స్కామ్‌ లో దర్యాప్తు.. రంగంలోకి ఈడీ..

Jun 13,2024 | 11:55

తెలంగాణ: గొర్రెల స్కామ్‌ లో దర్యాప్తునకు ఈడీ రంగంలోకి దిగింది. గొర్రెల స్కామ్‌ లో జరిగిన 700 కోట్ల అవినీతి పై ఈడీ దఅష్టి పెట్టింది. గొర్రెల…

తెల్లవారుజామున 3:30 గంటలకు విచారణా..?.. ఇడిపై సుప్రీం ఆగ్రహం

Jun 5,2024 | 23:26

న్యూఢిల్లీ : తెల్లవారుజామున 3.30 గంటలకు నిందితులను విచారించడం ఏమిటని.. ఇడిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ఘటన విషయంలో ఇడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక…