Election Commission

  • Home
  • Mamata Banerjee: ఈసి సాయంతోనే ఓటర్ల జాబితాలో బిజెపి అవకతవకలు

Election Commission

Mamata Banerjee: ఈసి సాయంతోనే ఓటర్ల జాబితాలో బిజెపి అవకతవకలు

Feb 27,2025 | 16:46

కోల్‌కతా :  ఎన్నికల కమిషన్‌ (ఈసి)సాయంతోనే బిజెపి ఓటర్ల జాబితాలో బిజెపిి అవకతవకలకు పాల్పడుతోందని  పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, గుజరాత్‌…

ఎన్నికల కమిషన్‌కు వైసిపి వినతి

Feb 2,2025 | 21:36

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్‌ ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్ల ఉప ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల…

Delhi Assembly polls : ఈసికి లేఖ రాసిన కేజ్రీవాల్‌

Feb 2,2025 | 13:33

న్యూఢిల్లీ :  తమ పార్టీ కార్యకర్తలపై బిజెపి దాడి చేసిందంటూ ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల సంఘం (ఈసి)కి ఆదివారం లేఖ రాశారు.  తన నియోజకవర్గంలో స్వతంత్ర…

Yamuna row : ఎన్నికల కమిషన్‌ ఎదుట కేజ్రీవాల్‌ హాజరు

Feb 1,2025 | 00:31

న్యూఢిల్లీ :  ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల కమిషన్‌ ఎదుట శుక్రవారం హాజరయ్యారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆయన వెంట…

తెలుగురాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Jan 29,2025 | 13:21

న్యూఢిల్లీ :   రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం (ఇసి) బుధవారం విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ…

Delhi Assembly elections: ఫిబ్రవరి 5న పోలింగ్‌

Jan 7,2025 | 14:55

న్యూఢిల్లీ :   ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల సంఘం (ఇసి) ప్రకటించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది.…

ECI : లోక్‌సభ ఎన్నికల డేటాసెట్‌ను విడుదల చేసిన ఎన్నికల సంఘం

Dec 26,2024 | 15:09

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల డేటా సెట్‌ను (సమాచారం ) భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) గురువారం విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలపై 42 గణాంక నివేదికలను,…

డిసెంబర్‌ 20న రాజ్యసభ ఉప ఎన్నిక

Nov 27,2024 | 00:34

రాష్ట్రంలో మూడు స్థానాలు ఖాళీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది.…

ఆరుగురి నామినేషన్లు సక్రమమే

Nov 19,2024 | 21:40

ప్రకటించిన రిటర్నింగ్‌ అధికారి ప్రజాశక్తి – కాకినాడ : తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్‌…