Mamata Banerjee: ఈసి సాయంతోనే ఓటర్ల జాబితాలో బిజెపి అవకతవకలు
కోల్కతా : ఎన్నికల కమిషన్ (ఈసి)సాయంతోనే బిజెపి ఓటర్ల జాబితాలో బిజెపిి అవకతవకలకు పాల్పడుతోందని పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, గుజరాత్…
కోల్కతా : ఎన్నికల కమిషన్ (ఈసి)సాయంతోనే బిజెపి ఓటర్ల జాబితాలో బిజెపిి అవకతవకలకు పాల్పడుతోందని పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, గుజరాత్…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఉప ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల…
న్యూఢిల్లీ : తమ పార్టీ కార్యకర్తలపై బిజెపి దాడి చేసిందంటూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘం (ఈసి)కి ఆదివారం లేఖ రాశారు. తన నియోజకవర్గంలో స్వతంత్ర…
న్యూఢిల్లీ : ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల కమిషన్ ఎదుట శుక్రవారం హాజరయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆయన వెంట…
న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం (ఇసి) బుధవారం విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ…
న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల సంఘం (ఇసి) ప్రకటించింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.…
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల డేటా సెట్ను (సమాచారం ) భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) గురువారం విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలపై 42 గణాంక నివేదికలను,…
రాష్ట్రంలో మూడు స్థానాలు ఖాళీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఆరు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూలు విడుదల చేసింది.…
ప్రకటించిన రిటర్నింగ్ అధికారి ప్రజాశక్తి – కాకినాడ : తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్…