ఒక్క రూపాయీ భారం మోపం
ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఒక్క రూపాయి ఛార్జీ భారం మోపేది లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి…
ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై ఒక్క రూపాయి ఛార్జీ భారం మోపేది లేదని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి…
ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఉన్నతాధికారులు .. ఈ ఏడాది మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచబోవటం లేదని ప్రకటించారు. కానీ ఆ ప్రతిపాదన ఒక్కటే…
విద్యుత్ చార్జీలు పెంచడం లేదంటూనే వినియోగదారుల జేబులకు కత్తెర వేసే టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానాన్ని చిరు వ్యాపారులకు సైతం అమలు చేస్తామని ప్రకటించడం దారుణం.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చిరు వ్యాపారులపై విద్యుత్ వడ్డన ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్సి) ప్రకటించిన 2025-26 విద్యుత్…
విద్యుత్ ఛార్జీల బాదుడు చిరువ్యాపారులకూ టైమ్ అప్ డే విధానం అమలు గృహవినియోగదారులకు మాత్రమే మినహాయింపు ఎపిఇఆర్సి అనుమతి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ సంస్కరణల అమలులో…
గుంటూరులో స్మార్ట్ మీటర్లు తొలగింపు ప్రజాశక్తి-గుంటూరు : పేదల ఇళ్లకు ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గిన అధికారులు శనివారం ఆయా…
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల వద్ద ధర్నాలు పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు ప్రజాశక్తి-యంత్రాంగం విద్యుత్ భారాల పెంపుపై వైసిపి పోరుబాట పట్టింది. రాష్ట్ర…
ప్రజాశక్తి-టెక్కలి రూరల్ (శ్రీకాకుళం) : టిడిపి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని టెక్కలి వైసిపి ఇన్చార్జ్ పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక…
ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ ఛార్జీలపై వైసిపి ధర్నాలకు పిలుపు ఇవ్వడాన్ని తుగ్లక్ చర్యగా రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి…