సమ్మె ఒప్పందాలు అమలు చేయాల్సిందే
15న చలో ఎస్పిడి ఆఫీస్ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల దీక్షలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ…
15న చలో ఎస్పిడి ఆఫీస్ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల దీక్షలో వక్తలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ…
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మార్చి 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల సమ్మెలో పాల్గననున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు, అన్ని విభాగాల్లోనూ ఖాళీలను…
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఎన్.పి.ఎస్ ఉద్యోగుల సంఘం కర్ణాటక : కర్ణాటక ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు 2025-2026 బడ్జెట్లో ప్రకటించకపోతే, పాత పెన్షన్…
ఈ నెల 22న సత్యాగ్రహ మౌనదీక్ష డిపిసి జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డైరెక్ట్ రిక్రూట్మెంట్ లెక్చరర్లకు అడ్డదారిలో ఇచ్చిన పదోన్నతులను రద్దు చేయాలని…
కేంద్రంలో మూడవసారి ఏర్పడిన మోడీ ప్రభుత్వం గతంలో కన్నా మరింత దూకుడుగా ప్రజా వ్యతిరేక, వినాశకర విధానాలను అవలంబిస్తున్నది. విద్యుత్ రంగంపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడి…
న్యూఢిల్లీ : ఢిల్లీ జల్ బోర్డు ప్రధాన కార్యాలయం వరుణాలయ భవన్ వద్ద శుక్రవారం ఉద్యోగులు, కార్మికులు పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించారు. వారికి సిఐటియు ప్రధాన కార్యదర్శి…
బ్యూనస్ ఎయిర్స్ : అర్జెంటీనాలో జేవియర్ మిలే నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంస్కరణలపై కార్మిక వర్గం కన్నెర్ర చేసింది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇంధన, జౌళి…
మలప్పురం : కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించిన వారికి పునరావాసం కల్పించాలనే డిమాండ్ చేస్తూ 75 ఏళ్ల మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఆర్ మనోహరన్…
నేడు నిరసనలకు ఎస్డబ్ల్యుఎఫ్ పిలుపు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ; ప్రభుత్వంలో విలీనం పేరుతో ఆర్టిసి కార్మికుల ఆర్థిక ప్రయోజనాలకు కోత విధించి ఇబ్బందులకు గురిచేసిన యాజమాన్య నిర్లక్ష్య…