సుప్రీం తీర్పు సారాన్ని గ్రహించండి Apr 12,2025 | 23:57 కేరళ గవర్నర్ వ్యాఖ్యలపై ఎంఎ బేబి న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన…
ఉప్పాడలో ఆలయ విగ్రహాలు చోరీ Apr 25,2025 | 13:11 ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : మత్స్యకార గ్రామమైన ఉప్పాడ నాయకర కాలనీలో సీతా రాముడు, సీత, లక్ష్మణుడు ఉత్సవ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. గురువారం అర్ధరాత్రి సమయంలో…
ఫైళ్ల దహనం కేసు – మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు Apr 25,2025 | 13:03 తిరుపతి : మదనపల్లె సబ్కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తిరుపతి సిఐడి…
Thailand: కుప్పకూలిన పోలీస్ విమానం.. ఐదుగురు మృతి Apr 25,2025 | 12:49 బ్యాంకాక్ : థాయ్లాండ్లోని ప్రముఖ బీచ్ నగరంలో పోలీసుల విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురు మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. పారాచ్యూట్ శిక్షణనిచ్చేందుకు…
నాకెంతో ఆనందంగా అనిపించింది : హీరో నాగచైతన్య Apr 25,2025 | 12:36 తెలంగాణ : తమ షోయు రెస్టారెంట్లో జపనీస్ ఫుడ్ గురించి హీరో ఎన్టీఆర్ ఇచ్చిన కితాబు పై హీరో నాగచైతన్య హర్షాన్ని వ్యక్తం చేశారు. ఆ రోజు…
గోవిందస్వామి ఏకగ్రీవ ఎన్నిక Apr 25,2025 | 12:22 ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జి. గోవింద స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎం.వెంకట్రామప్ప కి…
ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం – గ్రామంలో కరెంట్ షాక్ మరణాలు Apr 25,2025 | 12:17 ప్రజాశక్తి-బైరెడ్డిపల్లె (చిత్తూరు) : మండలంలోని గంగినాయనపల్పంచాయతీ పరిధిలోని కొత్తఇండ్లు లో నెల రోజులుగా విద్యుత్ షాక్ తగిలి పలువురికి తీవ్రగాయాలై ఆస్పత్రుల పాలవుతున్నా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం…
సిఎం రేవంత్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా Apr 25,2025 | 12:05 తెలంగాణ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టేయాలని ఆయన పిటిషన్…
పరిసరాల పరిశుభ్రతతో మలేరియా అంతం : ఆరోగ్యశాఖ సూపర్వైజర్ అకులప్ప Apr 25,2025 | 11:57 ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : పరిసరాల పరిశుభ్రతతో మలేరియాను అంతం చేయవచ్చునని ఆరోగ్యశాఖ సూపర్వైజర్ అక్కులప్ప అన్నారు మండల కేంద్రంలోని స్థానిక కోటవీధిలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని…
పోలీస్ క్వార్టర్స్ వద్ద రోడ్డుపై వరిగడ్డి ట్రాక్టర్ బోల్తా Apr 25,2025 | 11:52 ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ క్వార్టర్స్ వద్ద శుక్రవారం ఉదయం వరిగడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. గత కొద్ది కాలంగా పోలీస్…
సుప్రీం తీర్పు సారాన్ని గ్రహించండి
కేరళ గవర్నర్ వ్యాఖ్యలపై ఎంఎ బేబి న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన…