ఉత్తర ప్రదేశ్లో బిజెపి దొంగ ఓట్లు
ఎనిమిది ఓట్లేసిన వ్యక్తి అరెస్ట్ లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ స్థానంలో బిజెపి కార్యకర్త కుమారుడు ఏకంగా ఎనిమిదిసార్లు ఇవిఎం బటన్ నొక్కాడు. అదేదో ఘనకార్యం…
ఎనిమిది ఓట్లేసిన వ్యక్తి అరెస్ట్ లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ స్థానంలో బిజెపి కార్యకర్త కుమారుడు ఏకంగా ఎనిమిదిసార్లు ఇవిఎం బటన్ నొక్కాడు. అదేదో ఘనకార్యం…
కేరళ : కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని బిజెపి అధికార…
టిడిపి నాయకుల ధర్నా ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి అర్బన్ ఎస్పి మల్లికా గర్గ్ను అక్రమంగా బదిలీ చేశారంటూ టిడిపి నాయకులు సోమవారం ఆందోళన చేశారు. టిడిపి…
గుంటూరు: ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. పేర్కొన్న చిరునామాలో అపార్ట్మెంట్…
– వైసిపి, టిడిపి పరస్పర ఫిర్యాదు – బిజెపి కూడా.. ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రంలో నకిలీ ఓట్ల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు చేరింది. ఇప్పటికే…