వ్యవసాయ పరిశోధనలో క్షీణిస్తున్న వ్యయం : సర్వే
న్యూఢిల్లీ : 2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి సుమారు రూ.13.85పైసలు రాబడి వస్తుందని…
న్యూఢిల్లీ : 2011-2022 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధనా వ్యయం క్షీణించింది.వాస్తవానికి వ్యవసాయ పరిశోధనలో ఖర్చు చేసిన వ్యయానికి ప్రతి రూపాయికి సుమారు రూ.13.85పైసలు రాబడి వస్తుందని…
ప్రజాశక్తి – సీతంపేట (పార్వతీపురం మన్యం జిల్లా) : ఏజెన్సీలోని ఆదివాసీలకు అటవీ ఉత్పత్తుల్లో ఆర్థికంగా ఆదుకొనేది జీడి పంట అని చెప్పవచ్చు. సీతంపేట ఏజెన్సీలో గత…
నాడు ఎద నిండా నీళ్లు దాచుకొని కర్షకుని కన్నీరు తుడిచిన నేల.. నేడు గొంతెండిపోయి గగ్గోలుపెడుతోంది! వరిపైర్లతో పచ్చగా పంటలు పండిన నేల.. నెర్రెలు బారి అవస్థలు…
ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : రైతులు తొలకరిలో వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు దాల్వా పంటపై ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ చివర వారం నుండి జనవరి వరకు నాట్లు పూర్తి…
భూమి, నీరు హక్కులు కల్పించాలి పటిష్టంగా ‘ఉపాధి’ అమల్జేయాలి కిసాన్ మజ్దూర్ కమిషన్ ప్రతిపాదన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులు, కౌలు రైతులను రుణాల ఊబి నుంచి…
ప్రజాశక్తి – బనగానపల్లె : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం ఆమడాల గ్రామానికి చెందిన రైతు బోయ చిన్నతిమ్మయ్య (52) వడదెబ్బకు మంగళవారం మృతి చెందారు. కుటుంబసభ్యులు…
కీలక దశలో ఆయకట్టు శివారు భూములకు అందని సాగునీరు వరి పంటను రక్షించుకోవడానికి తీవ్ర అవస్థలు ఆయిల్ ఇంజన్లు, బోర్లు, కారెం ద్వారా తడులు అయినా, పంట…
ప్రజాశక్తి – క్రిష్ణగిరి : అప్పుల బాధతో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లాలుమాన్పల్లి గ్రామంలో ఆదివారం…
పుట్లూరు (అనంతపురం) : గుర్తు తెలియని దుండగులు రైతు తోటకు నిప్పుపెట్టిన ఘటన సోమవారం వెలుగుచూసింది. పుట్లూరు మండలంలోని కందికాపుల గ్రామంలో ఉన్న రైతు శివశంకర్ రెడ్డి…