Farmers Problems

  • Home
  • అపరాలపై తెగుళ్ల దాడి..!

Farmers Problems

అపరాలపై తెగుళ్ల దాడి..!

Feb 17,2025 | 07:23

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : మినుము, పెసర, కందులు, ఉలవలు వంటి అపరాల పంటలపై వైరస్‌ తెగుళ్లు దాడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పంట చివరి…

పెట్టుబడి సాయం ఏదీ..?

Jan 18,2025 | 09:01

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి నిబంధనలు పెట్టకుండానే రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పెట్టుబడి సాయంగా రూ.20 వేలు…

రైతాంగ సమస్యలు పరిష్కరించకుంటే టిడిపి కూటమికి జనం సున్నం రాస్తారు

Jan 17,2025 | 18:28

ధర్నాలో మాజీ ఎంపి పి మధు హెచ్చరిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రైతులకు పెట్టుబడి సాయం రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో టిడిపి,…

కనీస ‘మద్దతు’ అవసరం

Dec 27,2024 | 04:12

మాటల్లో ఊరేగించి, చేతల్లో ఉరి బిగించే మోసకారి విధానాలతో అన్నదాతల ఉసురు పోసుకోవటం పాలకులకు పరిపాటిగా మారింది. రైతు దేశానికి వెన్నెముక అంటూ ఉపన్యాసాలు ఊదరగొట్టే ప్రభుత్వాలు…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Dec 13,2024 | 20:21

ప్రజాశక్తి – గోనెగండ్ల : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు…

‘జాదూ’ పరిహార(స)o..!

Dec 7,2024 | 06:11

 నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు  నష్టపరిహారం ప్రకటించినా మూడేళ్లుగా ఇవ్వని వైనం ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి: కావేరీ జాదూ సంస్థ నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన పత్తి రైతులకు…

ధాన్యం కొనుగోలు ఎప్పుడు..?

Nov 16,2024 | 07:04

నేటికీ ఖరారు కాని ధాన్యం లక్ష్యం తొమ్మిది లక్షల టన్నులు రావచ్చని వ్యవసాయశాఖ అంచనా  4.90 లక్షల టన్నులు సేకరించాలని పౌర సరఫరాల సంస్థ నిర్ణయం పూర్తిస్థాయిలో…