బాణసంచా కేంద్రంలో పేలుడు – మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
అనకాపల్లి : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా పేలుడు ఘటనలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. సోమవారం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఆరు, అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో రెండు…