flood

  • Home
  • AP Inter Board – వరదలో సర్టిఫికెట్లు పోయాయా ? ఉచితంగా సర్టిఫికెట్లను ఇస్తాం : ఏపీ ఇంటర్‌ బోర్డు

flood

AP Inter Board – వరదలో సర్టిఫికెట్లు పోయాయా ? ఉచితంగా సర్టిఫికెట్లను ఇస్తాం : ఏపీ ఇంటర్‌ బోర్డు

Oct 2,2024 | 13:17

అమరావతి : ఇటీవల ఏపీలో వరదల విపత్తు సంభవించిన వేళ … చాలామంది విద్యార్థులు తమ విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లను కోల్పోయారు. ఏపీలోని పలు జిల్లాల్లో వరదల…

సాయం పరిమితి పెంచాలి

Sep 18,2024 | 19:55

ముంపు పొలాల నష్టగణన సక్రమంగా చేయాలి రైతు, కౌలు రైతు సంఘాల రాష్ట్ర నేతలు డిమాండ్‌ బుడమేరు, ఏలూరు కాల్వ ముంపు ప్రాంతాల్లో పర్యటన ప్రజాశక్తి –…

కోనసీమలో మళ్ళీ వరద …!

Sep 11,2024 | 11:45

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : వశిష్ఠ గోదావరికి వరద ప్రభావం మళ్లీ పెరిగింది. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరగడంతో ధవళేశ్వరంలో రెండవ ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. వరద నీరు…

జగన్మోహన్‌ రెడ్డి నిర్వాకంతోనే వరద ముంపు : మంత్రి లోకేష్‌

Sep 7,2024 | 13:35

కొండపల్లి (ఎన్టీఆర్‌ జిల్లా) : కొండపల్లి శాంతినగర్‌-కవులూరు గ్రామాల మధ్య బుడమేరు మళ్లింపు కాల్వకు పడిన గండ్ల పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. పనులు తుదిదశకు చేరుకున్నాయి.…

నేడు ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి పర్యటన

Sep 5,2024 | 12:52

విజయవాడ: ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పర్యటించనున్నారు. విజయవాడ వరద బాధిత కుటుంబాలు, రైతులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం…

మున్నేరు ఉద్ధృతికి కొట్టుకుపోయిన లింగాల వంతెన

Sep 3,2024 | 17:49

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు: మున్నేరు వరద ఉద్థృతికి ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలంలోని లింగాల వంతెన కొట్టుకుపోయింది. వంతెనపై పలు చోట్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వత్సవాయి, లింగాల గ్రామాలకు…

బాధితులను ఆదుకున్నాకే వెళ్తా

Sep 3,2024 | 00:39

సిఎం చంద్రబాబునాయుడు 32 డివిజన్లకు 32 మంది ఐఎఎస్‌ అధికారులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విజయవాడలోని వరద బాధితులను ఆదుకున్నాకే తాను ఇక్కడి నుండి…

నష్టపోయిన వారిని ఆదుకోండి

Sep 1,2024 | 21:42

 ముంపు ప్రాంతాలను పరిశీలించిన సిపిఎం బృందం ప్రజాశక్తి – మంగళగిరి రూరల్‌ (గుంటూరు జిల్లా) : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని రకాల…

శ్రీశైలానికి వరద ఉధృతి.. పది గేట్లు ఎత్తివేత

Sep 1,2024 | 21:15

ప్రజాశక్తి – శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ఉధృతి పెరుగుతుంది. ఎగువ జూరాల నుంచి 3,87,919 క్యూసెక్కులు, తుంగభద్ర…