Delhi : ఢిల్లీలో పూర్ కేటగిరీలో ఎక్యూఐ
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. ఈరోజు ఉదయం 8.30 గంటల సమయానికి ఎక్యూఐ 247 స్థాయిలో నమోదైందని, పూర్ కేటగిరీగా వర్గీకరించినట్లు…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. ఈరోజు ఉదయం 8.30 గంటల సమయానికి ఎక్యూఐ 247 స్థాయిలో నమోదైందని, పూర్ కేటగిరీగా వర్గీకరించినట్లు…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దీంతో పలు రైళ్లు, వందకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని నోయిడా, ఘజియాబాద్లలో దృశ్యమానత పేలవంగా…
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో శుక్రవారం విపరీతంగా మంచు కురిసింది. దీంతో దృశ్యమానత బాగా తగ్గింది. రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో.. హపూర్లోని బహదూర్ఘర్ స్టేషన్ సమీపంలో ఢిల్లీ –…
శ్రీనగర్ : పొగమంచు కారణంగా విజిబిలిటీ (దృశ్యమాన్యత) పడిపోవడంతో ఆదివారం పదివిమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ”శ్రీనగర్ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున విజిబిలిటీ 50 మీటర్లు…
ఢిల్లీ: ఢిల్లీని దట్టమైన పొగమంచు శనివారం ఉదయం ఆవరించింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 ° సెల్సియస్ గా, గరిష్ట ఉష్ణోగ్రత 23 ° సెల్సియస్కు చేరుకునే…
ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున నుండి మంచు విపరీతంగా కురుస్తుంది. పొగ మంచు వలన రోడ్డు సరిగ్గా కనబడక…
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. రన్వేపై విజిబిలిటీ (దృశ్యమాన్యత) దారుణంగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో విమాన…