Government Hospital

  • Home
  • ప్రభుత్వాస్పత్రిని నిర్వీర్యం చేస్తే సహించం : ప్రజా సంఘాల ఆందోళన

Government Hospital

ప్రభుత్వాస్పత్రిని నిర్వీర్యం చేస్తే సహించం : ప్రజా సంఘాల ఆందోళన

Jan 12,2025 | 16:50

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ (అన్నమయ్య) : మదనపల్లె సర్వజన బోధనాసుపత్రిని నిర్వీర్యం చేస్తే సహించబోమని ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న…

భోజనం కోసం అలమటిస్తున్న రోగులు

Aug 27,2024 | 00:47

బిల్లులు రాలేదని సరఫరా నిలిపివేసిన కాంట్రాక్టర్‌ మైలవరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు తిప్పలు ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వారివి. ఏదైనా సుస్థిచేస్తే…

ఇద్దరు రోగులకు ఒకటే బెడ్‌

Jul 25,2024 | 06:42

 జిజిహెచ్‌కు పెరుగుతున్న రోగులు అసౌకర్యాల నడుమ సామాన్యుల అవస్థలు పెరగని పడకల సంఖ్య ప్రతిపాదనలతోనే సరిపెడుతున్న పాలకులు ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి : కాకినాడ జిజిహెచ్‌లో…

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని యాభై పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం : బుద్ధప్రసాద్

Jul 16,2024 | 16:33

ప్రజాశక్తి – చల్లపల్లి : స్థానిక సామాజిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని యాభై పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని అవనిగడ్డ శాసన మండలి సభ్యులు బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం…

ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ : నిమ్మల

Jul 13,2024 | 23:19

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తమ ప్రభుత్వం…

జనాభా నియంత్రణ అవసరం : ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ పార్వతమ్మ, సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు

Jul 11,2024 | 16:29

ప్రజాశక్తి-చిప్పగిరి (కర్నూలు) : దేశంలో జనాభా నియంత్రణ చాలా అవసరమని, జనాభా పెరగడం వలన చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ పార్వతమ్మ, సిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు…

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ ప్రభుత్వాస్పత్రి దుస్థితి

Jun 12,2024 | 18:19

గ్వాలియర్‌ :    మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులు అధ్వాన్నంగా తయారయ్యాయి. గ్వాలియర్‌ నగరంలోని కమల రాజా ఆస్పత్రిలో ఓ వార్డులో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.…