YS.Jagan – రాష్ట్ర ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు : వైఎస్.జగన్
తాడేపల్లి : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని … వైసిపి అధినేత వైఎస్.జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటూ…