ఛార్జీలు పెంచినందుకా జగన్కు సన్మానం : మంత్రి గొట్టిపాటి రవి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు సన్మానించాలా? అని విద్యుత్శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం…