అక్రమ ఇసుక తవ్వకాలపై జాతీయ స్థాయి మార్గదర్శకాలు
హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు న్యూఢిల్లీ : ఇసుక తవ్వకాలను అక్రమంగా చేపట్టే చర్యలను నివారించేందుకు మూడు నెలల్లోగా జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్…
హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు న్యూఢిల్లీ : ఇసుక తవ్వకాలను అక్రమంగా చేపట్టే చర్యలను నివారించేందుకు మూడు నెలల్లోగా జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్…
ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : ఎలాంటి అనుమతులు లేకుండా గుప్పెడు ఇసుక బయటకు వెళ్లినా కఠిన చర్య తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు జారీ చేసిన హెచ్చరికలు ఏమయ్యాయని ప్రభుత్వాధికాలను…
ప్రజాశక్తి – అడ్డతీగల (అల్లూరి జిల్లా) : అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం తిమ్మాపురం పంచాయతీ బొంగరాలపాడు ఇసుక ర్యాంపు వద్ద ఏలేరు వాగులో శుక్రవారం గల్లంతైన…
అడ్డుకున్నందుకు పెత్తందారుల దాడి ప్రజాశక్తి-సీతానగరం (తూర్పు గోదావరి జిల్లా) : తమ భూముల్లో అక్రమంగా ఇసుక ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించిన ఓ దళితుడిని ట్రాక్టర్తో గుద్దించి దాడికి…
మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పొరుగు రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్శాఖ మంత్రి…
కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గనుల శాఖలో కొద్దిమంది వ్యక్తులకు, సంస్థలకు ఆయాచిత లబ్ధి కలిగించారనే కేసులో అరెస్టయిన గనులశాఖ మాజీ…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జిటి)…
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఆగస్టు 2 నాటికి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక…