in Visakha

  • Home
  • సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ సాధన ప్రజా పోరాట విజయం

in Visakha

సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ సాధన ప్రజా పోరాట విజయం

Feb 7,2025 | 20:40

వాల్తేర్‌ డివిజన్‌ మొత్తాన్ని ఈ జోన్‌లోనే కొనసాగించాలి : సిపిఎం ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖపట్నం కేంద్రంగా వాల్తేర్‌ డివిజన్‌తో కూడిన సౌత్‌ కోస్ట్‌…

“ఈగల్” వింగ్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జోనల్ సిఐగా ఎస్ రమేష్

Feb 6,2025 | 18:39

ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : నేటి సమాజంలో యువత అసాంఘిక శక్తుల ప్రేరేపితం వలన మత్తు, చెడు వ్యసనాలకు బానిసలై చక్కని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని…

ఏపీజేయూ రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా డా.కంచర్ల అచ్యుతరావు

Feb 6,2025 | 18:37

ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత డా.కంచర్ల అచ్యుతరావు నియమితులయ్యారు. గురువారం ఈ మేరకు…

బడ్జెట్ పత్రాలు దగ్ధం

Feb 5,2025 | 13:05

ప్రజాశక్తి-చోడవరం : కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి మొండిచేయి చూపించేన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను రైతు సంఘం ఆధ్వర్యంలో తగలబెట్టడం జరిగింది. అనకాపల్లి…

రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లుగా కొనసాగించాలి

Feb 1,2025 | 12:54

జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : జివిఎంసిలో మునిసిపల్ కార్మికుల రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు కుదించడం సరికాదని, పాత పద్ధతిలోనే…

అధిస్తాన్ యాజమాన్యం అక్రమ అరెస్టులు ఆపాలి : సీఐటీయు

Feb 1,2025 | 12:35

ప్రజాశక్తి-విశాఖ: అధిష్టాన్ పరిశ్రమలో గల బ్రాండిక్స్ 1,3 కార్మికులు ఈరోజు వేతనాలు పెంచాలని పరిశ్రమ లోపల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. వీరికి మద్దతుగావెళ్లిన సిఐటియు జిల్లా కమిటీ…

బ్రాండిక్స్ మహిళా కార్మికుల ఆందోళనతో దిగొచ్చిన యాజమాన్యం 

Jan 31,2025 | 10:59

కార్మికుల సమ్మె విరమణ  ప్రజాశక్తి-అచ్యుతాపురం : విశాఖ అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ లో బ్రాండిక్స్ పరిశ్రమలో కార్మికులు తేదీ 30 మధ్యాహ్నం నుండి నిరవధిక సమ్మె…

వివోఎలకు 6 నెలల బకాయిలు చెల్లించాలి

Jan 27,2025 | 12:22

ఆర్.కె.ఎస్.వి కుమార్ డిమాండ్ ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : వివోఎలకు బకాయి ఉన్న 6 నెలల జీతాలను చెల్లించాలని, 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ రద్దు చేయాలని…

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

Jan 23,2025 | 07:56

ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లి మోసపోయిన ఐదుగురిని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ సహకారంతో విశాఖపట్నం తీసుకొచ్చినట్లు నగర…