విశాఖలో భారీ వర్షం
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో మంగళవారం తెల్లవారుఝామున భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. గెడ్డలు…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో మంగళవారం తెల్లవారుఝామున భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. గెడ్డలు…
విశాఖపట్నం : విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులు 6 నెలల్లో ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ సహాయ మంత్రి ప్రణవ్ గోపాల్ ప్రకటించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్…
ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ : విశాఖ సందేశం పత్రిక ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ కేవీ శర్మకు అరుదైన పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీజేయు)…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో గత 16 సంవత్సరాలుగా సేవలందిస్తూ గుర్తింపు పొందిన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన…
ప్రజాశక్తి – భీమునిపట్నం (విశాఖపట్నం) : సగం దేహం కాలపోయి ఓ మహిళ మృతి చెంది ఉండడం విశాఖ జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది. భీమునిపట్నం మండలం…
ప్రజాశక్తి-విశాఖ : కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళి మృతదేహాన్ని వారి స్వగృహం వద్ద సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జివియంసి…
కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వై.రాజు డిమాండ్ ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : టౌన్ కొత్త రోడ్డు దగ్గర ఉన్న ఎం ఎంఎస్ఎన్ టెక్స్ టైల్స్ షాపులో 20 సంవత్సరాలుగా…
విశాఖలో భారీ ర్యాలీ ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : వక్ఫ్ బోర్డు భూముల పై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ నగరంలో,…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ప్రపంచ హౌమియోపతి వేడుకలను గురువారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అత్తిలి…