మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అభిరుచి మధు పై చర్యలు తీసుకోండి : మనియార్ హనీఫ్ ఎస్డిపిఐ Mar 11,2025 | 14:44 నంద్యాల అర్బన్ : సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ నాయకులు మనియార్ హనీఫ్ గారు మాట్లాడుతూ నిన్న నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్…
ఎస్ ఎం ఎస్ కంపెనీ అధికారులతో టిడిపి నేతలు భేటీ Mar 22,2025 | 17:44 ప్రజాశక్తి – వేముల (కడప) : వేముల మండల కేంద్రంలోని స్థానిక తుమ్మలపల్లి వద్ద ఉన్న యూసీఐఎల్ కర్మాగారంలోని ప్రధాన కాంట్రాక్ట్ అయిన ఎస్ఎంఎస్ కంపెనీ హెడ్…
భూగర్భ జలాల స్థాయిని పెంచాలి : ప్రిన్సిపల్ డాక్టర్ జి.రవీంద్రనాథ్ Mar 22,2025 | 17:40 ప్రజాశక్తి – కడప : నీటిని పొదుపుగా వాడుతూ వర్షపు నీటిని ఇంకుడు గుంతలు సహాయంతో ఒడిసి పట్టుకొని భూగర్భ జలాల స్థాయి పెంచాలని, ఇది ప్రతి…
చింతకుంటలో చెట్టుపై పడిన పిడుగు Mar 22,2025 | 17:35 ప్రజాశక్తి – ముద్దనూరు (కడప) : ఉరుములు మెరుపులతో అకాలంగా కురిసిన వర్షానికి శనివారం చింతకుంట గ్రామంలో పిడుగు పడింది. గ్రామంలోని చిలకల రాజా ఇంటి ముందు…
ఈ నెల 26న ”సంతాన ప్రాప్తిరస్తు” లోని ‘నాలో ఏదో..’ లిరికల్ సాంగ్ రిలీజ్ Mar 22,2025 | 17:32 హైదరాబాద్ బ్యూరో: విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ”సంతాన ప్రాప్తిరస్తు”. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్…
డీలిమిటేషన్పై తదుపరి సమావేశం హైదరాబాద్లో : స్టాలిన్ Mar 22,2025 | 17:28 చెన్నై : డిలిమిటేషన్ వ్యతిరేకంగా ఏర్పడిన జెెఎసి తదుపరి సమావేశం హైదరాబాద్ లో జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు. నేడు స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో…
కృష్ణా కరకట్ట ప్రాంత పేదలకు ఇళ్ల పట్టాలివ్వాలంటూ.. ఈనెల 28న మహాధర్నా : సిపిఎం Mar 22,2025 | 17:24 పి 4 పేరుతో పేదరిక నిర్మూలన అంటూ మరోవైపు, వేల ఎకరాల భూములను కార్పోరేట్లకు అప్పచెబుతున్న ప్రభుత్వం, 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్ళకు రిజిస్ట్రేషన్తో…
Karnataka : కండక్టర్పై దాడికి వ్యతిరేకంగా 12 గంటల బంద్ Mar 22,2025 | 17:16 బెంగళూరు : గత నెలలో తాను మరాఠీ మాట్లాడనని, కన్నడే మాట్లాడతానని చెప్పినందుకు బస్సు కండక్టర్పై ఓ జంట దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి వ్యతిరేకంగా కన్నడ…
సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు Mar 22,2025 | 17:06 వివిధ శాఖఅ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ప్రజాశక్తి – అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో ఆయకట్టు చిట్ట…
ప్రముఖ న్యాయవాది పంగులూరి ఆంజనేయులు చౌదరి మృతి Mar 22,2025 | 17:05 ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : నరసరావుపేట బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది పంగులూరి ఆంజనేయులు చౌదరి శనివారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ…
మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అభిరుచి మధు పై చర్యలు తీసుకోండి : మనియార్ హనీఫ్ ఎస్డిపిఐ
నంద్యాల అర్బన్ : సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ నాయకులు మనియార్ హనీఫ్ గారు మాట్లాడుతూ నిన్న నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్…