రూపాయి పతనం.. అధిక ధరలకు ఆజ్యం
ప్రజలపై భారాలు! ఎలక్ట్రానిక్, వాహన ఉత్పత్తులు మరింత ప్రియం విదేశీ విద్య, ప్రయాణం కష్టమే, చమురు మంటే.. ఐదేళ్లలో రూపీ 20 శాతం పతనం ప్రజాశక్తి –…
ప్రజలపై భారాలు! ఎలక్ట్రానిక్, వాహన ఉత్పత్తులు మరింత ప్రియం విదేశీ విద్య, ప్రయాణం కష్టమే, చమురు మంటే.. ఐదేళ్లలో రూపీ 20 శాతం పతనం ప్రజాశక్తి –…
వాషింగ్టన్ : చైనాతో సహా కొన్ని ఆసియా దేశాలకు చెందిన కంపెనీలను లక్ష్యంగా చేసుకుని అమెరికా విధించాలని భావిస్తున్న కొత్త సోలార్ సెల్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని,…
న్యూఢిల్లీ : ప్రజలు నిత్యావసర ధరలు పెరుగుదలతో సతమతమవుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన…
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా పెరుగుతూ సామాన్యుడి నడ్డి విరుస్తోందని కాంగ్రెస్ మీడియా ప్రతినిధి జైరాం రమేష్ సోమవారం విమర్శించారు. ప్రధాని మోడీ…
విజయవాడ : ఏనేడు విజయవాడ అజిత్ సింగ్ నగర్, 58వ డివిజన్ తదితర ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, తదితర నేతలు…
రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 6.21 శాతం పెరిగి 14 నెలల గరిష్టానికి చేరుకుందన్న వార్త సామాన్యుల గుండె గుభేలుమనిపిస్తోంది. సెప్టెంబర్లో 5.49గా ఉన్నదల్లా నెల రోజుల్లో మరింత…
న్యూఢిల్లీ : ఆర్థిక అసమానతలు, వేతనాల్లో స్తబ్దత, ద్రవ్యోల్బణం భారత దేశ దీర్ఘకాలిక వృద్ధి, అవకాశాలను నిర్మాణాత్మకంగా హరించివేస్తున్నాయని కాంగ్రెస్ శుక్రవారం హెచ్చరించింది. భారత ఆర్థికవ్యవస్థలో పెరుగుతున్న…
తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు, ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఎంతకైనా తెగిస్తున్న రోజులివి. మనం దిగుమతి చేసుకుంటున్న ఖాద్య తైలాలపై కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున…
ఆర్థిక సర్వే వెల్లడి న్యూఢిల్లీ : గడిచిన రెండేళ్లలో ఆహారోత్పత్తుల ధరలు రెట్టింపు అయ్యాయని మోడీ సర్కార్ అంగీకరించింది. ‘2021-22లో వినియోగదారులు ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సూచీ (సిఎఫ్పిఐ)…