Video : నంద్యాల జిల్లా అభివృద్ధిపై సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి రమేష్ తో ముఖాముఖి Feb 2,2025 | 13:56
ఉలిందకొండలో ప్రమాదకరంగా బోర్ బ్లాస్టింగ్ Apr 25,2025 | 10:31 ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్న క్రషర్స్ యజమానులు వైఫల్యం చెందిన పోలీసుల నిఘా కొత్తగా నిర్మించుకున్న ఇల్లు కూడా పగుళ్లు ఇస్తున్న వైనం బోర్ బ్లాస్టింగ్ తక్షణమే నిలిపివేయాలని ప్రజా…
జర్నలిస్ట్పై బిజెపి కార్యకర్తల దాడి Apr 25,2025 | 09:45 న్యూఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి విషయంలో వచ్చే పలు అనుమానాలు, ప్రశ్నలను బిజెపి నాయకులు, కార్యకర్తలు సహించలేకపోతున్నారు. ఈ విషయంలో ప్రశ్నలు సంధించిన జర్నలిస్టులపైనా కాషాయ మూకలు…
‘ముద్రాపోర్టు’ హెరాయిన్కు ఎల్ఇటితో లింక్ : సుప్రీంకోర్టులో ఎన్ఐఎ వెల్లడి Apr 25,2025 | 09:43 న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఇతర బిజెపి పెద్దలకు అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీ గ్రూపునకు చెందిన గుజరాత్లోని ముంద్రా పోర్టులో గతంలో పట్టుబడిన డ్రగ్స్కు…
ఉగ్రదాడిని ఖండించిన ఎఐకెఎస్ Apr 25,2025 | 09:40 న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లో పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఎఐకెఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన…
పహల్గాంలో భద్రత విస్మరణ : ప్రత్యక్ష సాక్షుల వెల్లడి Apr 25,2025 | 09:38 ఉగ్రదాడి ఒమర్ సర్కార్ వైఫల్యమంటూ బిజెపి నెపం 2019 నుంచి అక్కడి భద్రతా వ్యవస్థపై కేంద్రానిదే పట్టు న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదదాడి దేశ ప్రజలను…
పిపిపి విధానంతోనే అభివృద్ధి : అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు Apr 25,2025 | 09:34 ఎపిఎండిసి ద్వారా రూ.9వేల కోట్లు ఎపిఐఐసి ద్వారా రూ.5 వేల కోట్లు రుణం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పిపిపి విధానంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను…
30కి ఐపిఎస్ జాషువా కేసు వాయిదా Apr 25,2025 | 09:31 ప్రజాశక్తి, అమరావతి : స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బు వసూలు చేశారని ఎసిబి నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఐపిఎస్ అధికారి పి.జాషువా దాఖలు చేసిన…
ట్రిపుల్ ఐటి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల : డైరెక్టర్ అమరేంద్ర కుమార్ Apr 25,2025 | 09:28 ప్రజాశక్తి – నూజివీడు టౌన్ : రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్జియుకెటి) పరిధిలోని ట్రిపుల్ ఐటి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు…
తప్పనిసరి వ్యయానికీ తిప్పలే…! Apr 25,2025 | 09:24 ఆర్థికశాఖ మల్లగుల్లాలు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చుకు కూడా తిప్పలు పడక తప్పనిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతోంది. కొన్ని నెలల్లో…