ప్రధాని పర్యటన రోజున విజయవాడ బైపాస్ పై రాకపోకలు Apr 20,2025 | 10:06 అమరావతి : మే 2 న ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా …. రాజధాని ప్రాంతం మీదుగా వెళుతున్న విజయవాడ బైపాస్లో కొంత దూరం రాకపోకలకు అధికారులు…
డ్రగ్స్ను నిర్మూలిద్దాం : చిరంజీవి Apr 20,2025 | 09:58 తెలంగాణ : డ్రగ్స్ను నిర్మూలిద్దాం అని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. తెలంగాణలోని టీవర్క్స్ వద్ద నోటి క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి వర్చువల్…
త్వరలో తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ : మంత్రి పొన్నం.ప్రభాకర్ Apr 20,2025 | 09:10 తెలంగాణ : త్వరలోనే తెలంగాణ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. వీటిలో 2 వేల డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్…
మన చేతుల్లోనే.. భూమి Apr 20,2025 | 09:04 భూమి మానవులకే కాదు కోట్లాది జీవరాశులకు, మొక్కలకు నిలయం. నేలపై ఏ జీవి అయినా ప్రాణంతో ఉండాలంటే గాలి, నీరు, ఆహారం ముఖ్యం. మరి భూమిని నాశనం…
తాగునీటి సమస్య రానీయెద్దు : ఎమ్మెల్యే Apr 20,2025 | 08:33 సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట ప్రజాశక్తి-తనకల్లు గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎంపిడిఒ పూల రెడ్డప్పను…
పంచాయతీలకు అధికారం .. ప్రగతికి సోపానం Apr 20,2025 | 08:34 ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక ప్రజా భాగస్వామ్యానికి ఆనవాలు మన పంచాయతీలు. ఇవి పరిపాలనా వికేంద్రీకరణకు నమూనాలు. అంతేకాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ప్రజాప్రతినిధి…
అంగన్వాడీల సమస్యలపై 21న చలో విజయవాడ Apr 20,2025 | 08:31 సిడిపిఒ శాంతకు వినతిని ఇస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-హిందూపురం అంగన్వాడీ మినీ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 21న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి, విజయవాడ అలంకార్…
22న ‘పురం’లో మెగా జాబ్మేళా Apr 20,2025 | 08:30 పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్ చేతన్ ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఉదయం 9 గంటలకు హిందూపురం శ్రీ…
రాజకీయ ఉనికి కోసమే వైసిపి శవ రాజకీయాలు Apr 20,2025 | 08:29 అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తున్న మంత్రి సవిత ప్రజాశక్తి-పెనుకొండ రాజకీయ ఉనికి కోసమే వైసిపి శవరాజకీయాలు చేస్తోందని మంత్రి సవిత విమర్శించారు. మంత్రి శనివారం నగర పంచాయతీ…