ఇజ్రాయెల్ అంతర్గత నిఘా విభాగం అధిపతి రొనెన్బార్ పై వేటు Mar 21,2025 | 10:28 ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ అంతర్గత నిఘా విభాగం షిన్బెట్ అధిపతి రొనెన్ బార్ పై శుక్రవారం ప్రధాని నెతన్యాహు వేటు వేశారు. ఆయనపై తమకు విశ్వాసం సన్నగిల్లిందని…
సంచార చికిత్స కార్యక్రమాన్ని తనిఖీ చేసిన నోడల్ అధికారి May 21,2025 | 16:04 ప్రజాశక్తి – కర్నూలు క్రైమ్ : గార్గేయపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పసుపుల గ్రామ సచివాలయంలో బుధవారం నిర్వహించిన సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్…
యోగా అందరి జీవితాల్లో భాగం కావాలి May 21,2025 | 15:58 ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : యోగా అందరి జీవితాల్లో భాగం కావాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఇండోర్ స్టేడియం లో…
ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : మంత్రి కొల్లు రవీంద్ర May 21,2025 | 15:51 ప్రజాశక్తి – కలక్టరేట్ (కృష్ణా) : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ…
చిల్డ్రన్స్ హోమ్ కి 12 నుంచి అడ్మిషన్లు May 21,2025 | 15:40 ప్రజాశక్తి-కొవ్వూరు : బిల్ అండ్ షారోన్ పాక్స్ టన్ చిల్డ్రన్స్ హోమ్ లో ప్రవేశానికి జూన్ 12వ తేదీ నుంచి అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఎ. విశ్వేశ్వరరావు…
యోగాతోనే శరీరానికి ఆరోగ్యం : మంత్రి దుర్గేష్ May 21,2025 | 15:33 ప్రజాశక్తి – నిడదవోలు : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్…
సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందజేత May 21,2025 | 15:25 ప్రజాశక్తి – ఉండ్రాజవరం : వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రి పాలై, ఖర్చుల నిమిత్తం సిఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మండలంలో బుధవారం చెక్కులు…
మొదటిసారి కుర్స్క్ ప్రాంతంలో పర్యటించిన పుతిన్ May 21,2025 | 15:23 మాస్కో : రష్యా అధ్యక్షుడు పుతిన్ మొదటిసారి పశ్చిమ కుర్స్క్ ప్రాంతాన్ని సందర్శించారు. మంగళవారం కుర్స్క్ పర్యటనలో భాగంగా పుతిన్ ఈ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలను కలిశారని,…
కార్పోరేట్ల సేవలో మోడీ May 21,2025 | 15:19 ప్రజాశక్తి – కడప అర్బన్ : కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కార్మిక సంఘాల…
Pakistan : ఆత్మాహుతి దాడిలో నలుగురు చిన్నారులు మృతి May 21,2025 | 15:07 ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో మంగళవారం స్కూల్ బస్సు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన…