జులై 15నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్స్ ఇవ్వాలి : మంత్రి లోకేష్ ఆదేశాలు
అమరావతి : ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ…