Kadapa district

  • Home
  • మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బిజెపి

Kadapa district

మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బిజెపి

Dec 30,2024 | 13:54

ప్రజాశక్తి-కడప అర్బన్ : మతోన్మాద రాజకీయాలను బిజెపి ప్రోత్సహిస్తుందని వామపక్ష ప్రజాతంత్ర ఐక్యవేదిక నాయకులు విమర్శించారు. సోమవారం అంబేద్కర్ సర్కిల్ ఎదుట పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్…

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య

Dec 28,2024 | 17:07

ప్రజాశక్తి – ముద్దనూరు : కడప జిల్లా ముద్దనూరులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని రైలు పట్టాలపై శనివారం మూరబోయిన మనోజ్ కుమార్ (22) అనే యువకుడు…

ఇడుపులపాయ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్

Dec 24,2024 | 20:33

ప్రజాశక్తి – వేంపల్లె : వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో మాజీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తన బంధువులతో కలిసి ప్రత్యేక…

నాలుగురోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్న వైఎస్‌.జగన్‌

Dec 23,2024 | 13:18

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌ (కడప) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మంగళవారం నుంచి నాలుగు రోజులపాటు కడప జిల్లా లో పర్యటించనున్నారు. 24 వ తేదీ…

కడప కార్పొరేషన్‌లో ప్రొటోకాల్‌ రగడ!

Dec 23,2024 | 20:43

– కుర్చీ కోసం ఎమ్మెల్యే కొట్లాట – మేయర్‌ పోడియం వద్ద నిరసన ప్రజాశక్తి-కడప అర్బన్‌ : కడప కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశంలో వైసిపి, టిడిపి నేతల…

ప్రాజెక్ట్స్ కమిటీ చైర్మన్గా జోగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

Dec 21,2024 | 12:18

ప్రజాశక్తి-సింహాద్రిపురం : కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల పరిధిలోని హెచ్ ఎల్ సి ప్రాజెక్ట్స్ కమిటీ చైర్మన్గా పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి మా రెడ్డి రవీంద్రనాథ్…

మా గోడు ఆలకించండి మహాప్రభో..!

Dec 21,2024 | 12:11

బ్రిడ్జి కోసం గొల్లపల్లి గ్రామస్తుల ఎదురుచూపు ప్రజల ఇబ్బందులు పట్టించుకోని అధికారులు, పాలకులు ప్రజాశక్తి – బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డి పల్లె పంచాయతీలోని గొల్లపల్లి గ్రామస్తులు…

వేంపల్లెలో ఘనంగా జగన్ పుట్టిన రోజు వేడుకలు

Dec 21,2024 | 11:21

పారిశుధ్య కార్మికులకు స్వీట్లు, బట్టలు పంపిణీ ప్రజాశక్తి – వేంపల్లె : మాజీ సిఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను…

చంద్రబాబు పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప

Dec 21,2024 | 11:17

పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయినట్లు పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు.…