దుర్గగుడి ఇఒగా శీనా నాయక్ నియామకం
ప్రజాశక్తి – వన్టౌన్ (ఎన్టిఆర్ జిల్లా) : విజయవాడలోని శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వికె శీనా నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం…
ప్రజాశక్తి – వన్టౌన్ (ఎన్టిఆర్ జిల్లా) : విజయవాడలోని శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా వికె శీనా నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం…
విజయవాడ : ఇంద్రకీలాద్రిలో ఐదుగురు ఉద్యోగులపై ఈవో రామచంద్ర మోహన్ వేటు వేశారు. వీరిలో ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులను సస్పెండ్ చేయగా, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతంగా తొలగించారు. ఇంద్రకీలాద్రిపై…
విజయవాడ : భవానీ దీక్ష విరమణ నేడు ప్రారంభమైంది. దీక్ష విరమణ చేసేందుకు భవానీలు భారీగా విజయవాడకు చేరుకుంటున్నారు. దీక్షల విరమణ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల…
ప్రజాశక్తి-విజయవాడ : కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంలో ప్రతి సంవత్సరం విజయదశమి రోజున జరిగే తెప్పోత్సవానికి ఈసారి బ్రేక్ పడింది. ప్రకాశం బ్యారేజి ఎగువ…
ప్రజాశక్తి-విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదోరోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో యాత్రికులు బారులు…
ఎనిమిదో రోజుకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రజాశక్తి – వన్టౌన్ (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం…
పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రజాశక్తి – విజయవాడ వన్టౌన్ : కనకదుర్గమ్మ జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతిదేవిగా బుధవారం అలంకరించనున్నారు.…
ప్రజాశక్తి – వన్టౌన్, విజయవాడ, విజయవాడ అర్బన్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు మహాచండీ దేవిగా దుర్గమ్మను అలంకరించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే…
కిటకిటలాడిన క్యూ లైన్లు ప్రజాశక్తి – వన్టౌన్ (విజయవాడ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు…