Karnataka CM Siddaramaiah

  • Home
  • ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం వాటా : కర్ణాటక కేబినెట్‌ ఆమోదం

Karnataka CM Siddaramaiah

ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో 4 శాతం వాటా : కర్ణాటక కేబినెట్‌ ఆమోదం

Mar 15,2025 | 11:46

బెంగళూరు : ముస్లిం కాంట్రాక్టర్లకు టెండర్లలో నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పించడానికి కర్ణాటక ప్రభుత్వం పూనుకుంది. దీనికోసం కర్ణాటక పారదర్శకత ప్రజా సేకరణ (కెటిపిపి) చట్ట సవరణకు ఆ…

Siddaramaiah: దక్షిణాది రాష్ట్రాలను అణచివేసే ఉద్దేశపూర్వక యత్నం

Feb 27,2025 | 17:31

బెంగళూరు:  నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్‌షా ఇచ్చిన ప్రకటన దక్షిణాది రాష్ట్రాలను అణచివేసే ఉద్దేశపూర్వక యత్నమని  కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన  ప్రకటన  అవిశ్వాసనీయమైనది, తప్పు దారి…

సిద్ధరామయ్యపై దర్యాప్తు జరపండి

Sep 26,2024 | 00:01

లోకాయుక్తకు ప్రత్యేక కోర్టు ఆదేశాలు బెంగళూరు : మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ (ఎంయుడిఎ) స్థలం కేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పోలీసులతో దర్యాప్తు జరపాల్సిందిగా ప్రత్యేక…

MUDA scam : కర్నాటక హైకోర్టుకు సిఎం సిద్ధరామయ్య

Aug 19,2024 | 13:28

బెంగళూరు : మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించడానికి రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లౌత్‌ అనుమతినిచ్చిన నేపథ్యంలో…

MUDA Scam – బిజెపి, జేడీ(ఎస్‌) చేస్తున్న కుట్ర ఇది : సిఎం సిద్ధరామయ్య

Aug 17,2024 | 16:12

బెంగళూరు : రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బిజెపి, జేడీ(ఎస్‌) చేస్తున్న కుట్ర ఇది అని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మైసూరు అర్బన్‌…

Scam – ముడా స్కాం – కర్నాటక సిఎంను విచారించేందుకు గవర్నర్‌ అనుమతి

Aug 17,2024 | 11:43

కర్నాటక : మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) స్కాంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ అనుమతినిచ్చినట్లు సిఎం కార్యాలయం వెల్లడించింది. మైసూర్‌ నగరాభివృద్ధి ప్రధాకార సంస్థ…

ఐదారు రోజుల్లో గేటు ఏర్పాటు

Aug 13,2024 | 21:14

ఆయకట్టు రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం తుంగభద్ర డ్యాం పరిశీలనలో కర్ణాటక సిఎం సిద్ధరామయ్య ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు ఏర్పాటుకు ఐదారు…