సుప్రీం తీర్పు సారాన్ని గ్రహించండి Apr 12,2025 | 23:57 కేరళ గవర్నర్ వ్యాఖ్యలపై ఎంఎ బేబి న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన…
జెడి వాన్స్ పర్యటనకు వ్యతిరేకంగా నేడు నిరసనలు Apr 20,2025 | 23:56 ఎపి రైతు, కౌలు రైతు సంఘం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమెరికా ఉపాధ్యక్షులు జెడి వాన్స్ పర్యటనను వ్యతిరేకిస్తూ సోమవారం నిరసనలు నిర్వహించాలని ఎపి రైతు సంఘం,…
శిథిలావస్థకు చేరిన పల్లెకోన వంతెన Apr 20,2025 | 23:52 ప్రజాశక్తి – భట్టిప్రోలు బ్రిటిష్ కాలంలో భట్టిప్రోలు మెయిన్ డ్రైన్పై పల్లెకోన గ్రామ వద్ద నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. 20ఏళ్ల క్రితమే ఈ వంతెన పిల్లర్లు…
వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధం Apr 20,2025 | 23:50 – షాదీ ఖానాలో ముస్లిం పెద్దలు రౌండ్ టేబుల్ సమావేశం – ఈ నెల 25న పెద్ద ఎత్తున నిరసన పిలుపు – సమావేశంలో సిపిఎం కార్యదర్శి…
మళ్లీ బుల్డోజర్లు..! Apr 21,2025 | 00:05 పాలకోడేరులో పేదల ఇళ్లు కూల్చివేత బలవంతంగా ఖాళీ చేయించి బుల్డోజర్తో పడగొట్టించిన అధికారులు భారీగా మోహరించిన పోలీసులు ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండల శివారు…
ఉపాధ్యాయుల కేటాయింపు అసంబధ్ధం Apr 20,2025 | 23:48 ప్రజాశక్తి – బాపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయుల కేటాయింపు అసంబద్ధం, గందరగోళంగా ఉందని ఎస్టీయు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బడుగు శ్రీనివాస్, గుడివాడ అమరనాథ్…
అగ్ని ప్రమాదాలపట్ల అవగాహన Apr 20,2025 | 23:47 ప్రజాశక్తి – బాపట్ల అగ్ని ప్రమాదం చిన్నదని అశ్రద్ధ చేయొద్దని, అదే పెద్ద నష్టానికి దారితీస్తుందని అగ్నిమాపక అధికారి వై వెంకటేశ్వర్లు అన్నారు. అగ్ని ప్రమాదాల వారోత్సవ…
కూరగాయల వ్యాపారుల సిండికేట్ Apr 20,2025 | 23:46 ప్రజాశక్తి-మార్కాపురం : మార్కాపురంలో కూరగాయల వ్యాపారుల సిండికేట్ ప్రజలకు శాపంగా మారింది. సిండికేట్గా మారి వేలంపాట నిర్వహించిన ప్రతి విడతలోనూ కూరగాయల ధరలు నింగినంటుతున్నాయి. కూరగాయలు నిత్యావసరాలు…
భార్యను హత్య చేసిన భర్త Apr 20,2025 | 23:45 ప్రజాశక్తి – యద్దనపూడి మండలంలోని యనమదల గ్రామానికి చెందిన నీలం మంగమ్మ(45)ను కుటుంబ కహాల నేపథ్యంలో ఆమె భర్త నీలం శ్రీనివాసరావు ఆదివారం హత్య చేసినట్లు ఎస్ఐ…
CPM: ఎర్రజెండాను ఎవరూ ఆపలేరు Apr 20,2025 | 23:45 కూచ్బిహార్ నుండి కాకద్వీప్ వరకు ఎగురుతుంది కొల్కతా పీపుల్స్ బ్రిగేడ్లో మహమ్మద్ సలీం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎర్రజెండాను ఆపడం ఎవరితరం కాదని సిపిఎం పశ్చిమ బెంగాల్…
సుప్రీం తీర్పు సారాన్ని గ్రహించండి
కేరళ గవర్నర్ వ్యాఖ్యలపై ఎంఎ బేబి న్యూఢిల్లీ : రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్లు నిరవధికంగా నిలిపివేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన…