KS Laxmanrao

  • Home
  • జమిలి ఎన్నికలు సమాఖ్య విధానానికి విరుద్ధం

KS Laxmanrao

జమిలి ఎన్నికలు సమాఖ్య విధానానికి విరుద్ధం

Sep 21,2024 | 04:43

నరేంద్ర మోడీ ప్రభుత్వం కొన్నేళ్లుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సారథ్యంలోని కమిటీ…

డివైఇఒ మెయిన్‌ పరీక్షకు 1:100కు ఎంపిక చేయాలి

Jun 3,2024 | 22:42

ఎపిపిఎస్‌సి కార్యదర్శికి పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డివైఇఒ) మెయిన్‌ పరీక్షకు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం కల్పించాలని పిడిఎఫ్‌…

రైతుల గోడు ఆలకించాలి

Mar 5,2024 | 10:18

ప్రమాదంలో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇవ్వాలి సంఘీభావం తెలిపిన వి కృష్ణయ్య,కె ప్రభాకర్‌రెడ్డి ప్రజాశక్తి – దుగ్గిరాల (గుంటూరు జిల్లా) : అమరావతి బ్యూరోమంటల్లో…

21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభ

Jan 18,2024 | 12:07

ప్రజాశక్తి-గుంటూరు : శాసనమండలిలో 16 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రమణ్యం చేసిన ప్రసంగాలను సంకలనంగా చేసి, ఈ నెల 21న గుంటూరులో పుస్తకావిష్కరణ చేయనున్నట్లు ఎమ్మెల్సీ…

విద్యారంగంలో వినాశకర పరిణామాలు

Dec 28,2023 | 13:38

 ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : విద్యా రంగంలో వినాశకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యకు మరింత ప్రమాదకరమని…

42 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

Dec 25,2023 | 08:47

ప్రజాశక్తి-చెరుకుపల్లి (బాపట్ల జిల్లా):మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే స్మారక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల మహోత్సవం కెవిఆర్‌ అండ్‌ జయలక్ష్మి ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.…

గ్రూప్‌ పోస్టులను 2 వేలకు పెంచాలి- పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Dec 13,2023 | 08:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన గ్రూప్‌1, 2 పోస్టులను 2 వేలకు పెంచాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై డివైఎఫ్‌ఐ…

కమ్యూనిస్టులు బలపడాలి : సిపిఎం ప్రజాప్రణాళిక సమాలోచనలో మేధావులు, విద్యావేత్తల అభిప్రాయం

Dec 9,2023 | 08:30

అసమానతలు లేని అభివృద్ధి కోసం కృషి : శ్రీనివాసరావు అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ప్రజలకు అందాలి : కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: దేశంలోనూ, రాష్ట్రంలోనూ…

5 కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేసిన మోడీ ప్రభుత్వం

Nov 23,2023 | 11:35

ఉమ్మడి ఉంధ్రప్రదేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించటానికి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం (విభజన చట్టం) రూపొందించారు. ఈ బిల్లు ఉభయసభ ఆమోదం పొంది 2014 మార్చి 31న…