KVPS

  • Home
  • కేంద్ర బడ్జెట్‌లో దళితులకు అన్యాయం : కెవిపిఎస్‌

KVPS

కేంద్ర బడ్జెట్‌లో దళితులకు అన్యాయం : కెవిపిఎస్‌

Feb 1,2025 | 23:20

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో దళితులకు అన్యాయం జరిగిందని కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ నల్లప్ప, అండ్ర మాల్యాద్రి పేర్కొన్నారు.…

రిపబ్లిక్ డే రోజు రాజ్యాంగ పీఠిక చదువుతామంటే అనుమతి లేదా..?

Jan 26,2025 | 12:53

దళిత ఉద్యమ నాయకులపై పోలీసుల నిర్బంధానికి ఖండన సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయవాడ: అంబేద్కర్‌ కి నివాళులర్పించి రాజ్యాంగ పీఠిక చదువుతామంటే పర్మిషన్‌ లేదని నిర్భంధించడాన్ని…

కెవిపిఎస్‌ జిల్లా క్యాలెండర్‌ ఆవిష్కరణ . .

Jan 19,2025 | 15:19

మార్కాపురం :  కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా క్యాలెండర్‌ ను స్థానిక తాసిల్దార్‌ కార్యాలయంలో తహసిల్దార్‌ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

సమగ్రంగా రీ సర్వే : కెవిపిఎస్‌ డిమాండ్‌

Jan 17,2025 | 23:36

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తును సోషల్‌ ఆడిట్‌ ఇన్‌ షెడ్యూల్‌ క్యాస్ట్‌ గడువును పెంచి, సమగ్రంగా రీ సర్వే…

దళితులపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష : కెవిపిఎస్‌ డిమాండ్‌

Jan 4,2025 | 21:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చిత్తూరు జిల్లా, నగరి మండలం, తడకపేటలో దళితులపై దాడి చేయడమే కాకుండా వారి వాహనాలను తగులబెట్టిన అగ్రకులస్తులపై చర్యలు తీసుకోవాలని, దళితులకు రక్షణ…

KVPS: 218జీవోని రద్దు చేసి, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలి

Jan 1,2025 | 13:57

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ ప్రజాశక్తి-విజయవాడ: 2016లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన జీవో నెం 218ని రద్దు చేసి ఎస్ సి, ఎస్ టి బ్యాక్…

అమిత్ షాను మంత్రివర్గం నుండి తక్షణమే భర్తరఫ్ చేయాలి 

Dec 30,2024 | 14:04

ప్రజాశక్తి-యంత్రాంగం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని…

అమిత్‌షా వ్యాఖ్యలపై ఎంపిలు స్పందించాలి

Dec 24,2024 | 00:38

దళిత, గిరిజన ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ను పార్లమెంట్‌లో అవమానపరిచిన కేంద్ర…

అమిత్ షాను పదవి నుంచి తొలగించాలి

Dec 23,2024 | 15:32

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : కేంద్రమంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలని, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా…